Home » Tamil Nadu
సనాతన ధర్మాన్ని నిర్మూలించాలంటూ కొన్ని వారాల క్రితం ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ పై తీవ్ర విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు..
ఆ వృద్ధుల బాధను చూసి అక్కడున్న వారంతా తట్టుకోలేకపోయారు. ఆ సమయంలో..
అంత డబ్బు తన ఖాతాలో ఉండడంతో ఆందోళన చెందాడు. బ్యాంకు అధికారులకు ఈ విషయంపై..
టపాకాయలను కంటైనర్ వాహనంలో లోడ్ చేస్తుండగా విద్యుత్ హై టెన్షన్ వైర్లు తగలడంతో ప్రమాదం జరిగింది.
నిందితులు.. సబ్ఇన్స్పెక్టర్ బి శశికుమార్ (28), కానిస్టేబుళ్లు శంకర్ రాజ్పాండియన్ (32), ఎ సిద్ధార్థన్ (30), జె ప్రసాద్ (26)లపై పోక్సో చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.
దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. థియేటర్లోని కుర్చీలను ఫ్యాన్స్ విరగ్గొట్టారు.
ప్రముఖ పర్యాటక కేంద్రం ఊటి సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం జరిగిన సమయంలో టూరిస్టు బస్సులో 54 మంది ఉన్నారు.
విడవమంటే పాముకు కోపం కరవమంటే కప్పకు కోపం అన్నట్లుగా మారింది రెండు రాష్ట్రాల మధ్య నీటి వివాదం. సాగునీటి కోసం రెండు రాష్ట్రాల మధ్యా దశాబ్దాలుగా జరుగుతున్న నీటి వివాదం కాస్తా రైతులు చచ్చిన ఎలుకల్ని తింటు నిరసన వ్యక్తం చేసేలా చేసింది.
అవయవదానం చేసే విధానాన్ని ప్రోత్సహించే దిశగా తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఓ క్యాబ్ డ్రైవర్ బ్యాంక్ ఎకౌంట్ ఏకంగా రూ.9,000 కోట్లు జమ అయ్యాయి. ఆ షాక్ నుంచి కోలుకునేలోపే మరో షాక్..ఆ షాకులకు అతను దిమ్మ తిరిగిపోయింది.