Home » Tamil Nadu
ఆర్టీసీ బస్సు అతివేగంగా వెళ్తూ ఎదురుగా వచ్చిన ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.
ఈ కొత్త నిబంధన పట్ల పలు విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సీఎం స్టాలిన్ వెనక్కి తగ్గారు. ఫ్యాక్టరీల చట్ట సవరణ బిల్లును ఉపసంహరించుకున్నారు.
మహిళను అరెస్టు చేసి ఆమెపై కస్టమ్స్ చట్టంతోపాటు వన్యప్రాణుల రక్షణ చట్టంలోని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
డబ్బుల కోసం ఏటీఎం మిషన్లను చూశాం. ఎనీటైమ్ ఇడ్లీల మిషన్ గురించి విన్నాం. హైదరాబాద్ లోనే ఎనీటైమ్ బాగ్ మిషన్లను చూశాం. కానీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎనీటైమ్ మందు మిషన్ గురించి తెలుసా?
దివ్యాంగుడి మాటలు నమ్మి ఛత్రకుడికి చెందిన ఓ బేకరీ యాజమాని ఏకంగా లక్ష రూపాయలు ఆర్థిక సహాయం కూడాచేసినట్లు పోలీసులు గుర్తించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఉత్తర్వు ప్రకారం, వాణిజ్య స్థలాలు, కన్వెన్షన్ సెంటర్లు, కళ్యాణ మండపాలు, క్రీడా మైదానాలు మొదలైన ప్రదేశాల్లో మద్యం సరఫరాకు ఛార్జీలు ఇలా ఉన్నాయి. మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 1,00,000 రూపాయలు, మునిసిపాలిటీ పరి�
ఈ సమస్యను పరిష్కరింపజేసేలా ఈనెల 24న సోమవారం కార్మికుల సంఘాల ప్రతినిధులతో ప్రభుత్వం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనుంది. సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు ప్రజాపనులు, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, కార్మిక సంక్షేమ శాఖల మంత్రులు గుర్తింపు పొందిన కార్మి
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం అన్నామలై మీద 500 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేశారు. తమ ప్రభుత్వం మీద నిరాధారమైన అవినీతి ఆరోపణలు చేసినందుకు ఈ దావా వేసినట్లు ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది.
డీఎంకే సంస్థాగత సెక్రటరీ సహా డీఎంకే వ్యక్తుల వద్ద చాలా కోట్లు ఉన్నప్పటికీ తనను రూ.500 కోట్లు డిమాండ్ చేస్తున్నారని అన్నామలై అన్నారు. డీఎంకే ఫైల్స్పై తన విలేకరుల సమావేశాన్ని పూర్తిగా వీక్షించినందుకు, లీగల్ నోటీసుపై లింక్ను పంచుకున్నందుకు �
డీఎంకై ఫైల్స్ విడుదల చేసిన అనంతరం తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై మాట్లాడుతూ మున్ముందు మరిన్ని ఫైల్స్ విడుదల చేస్తామన్నారు. చెన్నైలో మొదటి దశ మెట్రోరైలు ప్రాజెక్టు టెండర్ను ఓ సంస్థకు కేటాయించి ఎన్నికల నిధుల కోసం 200 కోట్ల రూపాయల మేరకు