Home » Tamil Nadu
ప్రభుత్వం మహిళల కోసం 2023-24 వార్షిక బడ్జెట్లో ఓ కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. అర్హులైన మహిళలకు ఆర్థిక సహాయం అందించాలని నిర్ణయించిన సీఎం ఎంకే స్టాలిన్ ప్రభుత్వం మహిళల కోసం ఓ కొత్త పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంట్లో భాగంగా ఇంట్లో �
గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 841 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రోజువారీ కేసుల సంఖ్య 800 దాటడం నాలుగు నెలల తర్వాత ఇదే మొదటిసారి. ప్రస్తుతం దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 5,389 ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ ర�
అన్నా యూనివర్సిటీలో సీతా లక్ష్మి అనే 53 ఏళ్ల మహిళ ప్రొఫెసర్గా పని చేస్తుంది. ఆమె తిరుచ్చిలో ఆదివారం ఒక స్కూల్ దగ్గర రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తోంది. ఈ క్రమంలో సెంథిల్ కుమార్ అనే వ్యక్తి ఆమెపై ఒక కలపతో తయారు చేసిన దుంగతో తలపై కొట్టాడు.
నేపథ్యంలో శనివారం ఈ ఇద్దరూ కలుసుకున్నారు. ఇద్దరి మధ్య మళ్లీ మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇంతలో మీన వేడి నూనె తీసి కార్తీపై చల్లింది. చేతులు, ముఖం కాలిపోయి కార్తీ కిందపడిపోయాడు. తీవ్రంగా గాయాలైన అతడిని స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. మీనాను
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ రాష్ట్రంలోని వలస కార్మికుల ప్రాంతాల్లో పర్యటించారు. పుకార్లు జరుగుతున్నట్టుగా వారికి ఎలాంటి ప్రమాదం ఉండదని హామీ ఇచ్చారు. తమిళనాడులో గణనీయమైన సంఖ్యలో వలస కార్మికుల జనాభా ఉంది. బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెం
వర్నర్ల వైఖరిపై తమిళనాడు సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గవర్నర్లు ఎక్కువ మాట్లాడుతారు..తక్కువ వింటారు అంటూ వ్యాఖ్యానించారు. అన్ని రాష్ట్రాల గవర్నర్లపై స్టాలిన్ ఈ వ్యాఖ్యలు చేశారు.రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాల్లో గవర్నర్ల జోక్యంపై �
60 ఏళ్ల వయస్సులో ఓ ఏనుగు పదవీ విరమణ పొందింది. దీంతో ప్రభుత్వ అధికారులు దానికి సెల్యూట్ చేసిన ఘనంగా వీడ్కోలు పలికారు. అధికారుల గౌరవ వందనం స్వీకరించింది ఆ గజరాజు ..‘నిన్ను మర్చిపోలేం మిత్రమా’అంటూ వీడ్కోలు పలికారు.
కొన్ని సంవత్సరాలుగా బీజేపీ కోసం పని చేశాను. నాకు పార్టీలో ఎలాంటి పదవి కావాలని నేనెప్పుడూ ఆశ పడలేదు. ఆ విషయం పార్టీలో ఉన్నవారికి కూడా బాగా తెలుసు. కానీ కొద్ది రోజులుగా పార్టీలో కొనసాగుతున్న పరిణామాలు అందరికీ తెలిసినవే. అందుకే నేను పార్టీని వ�
మంగళవారం కేరళలో పారాగ్లైడింగ్ ఇద్దరి ప్రాణాల మీదకు తెచ్చింది. కేరళలోని వర్కాల బీచ్లో తమిళనాడుకు చెందిన ఒక మహిళ పారాగ్లైడింగ్ చేసింది. ఆమెను ఒక ప్రొఫెషనల్ పారాగ్లైడర్ తనతోపాటు పారాషూట్ ద్వారా గాల్లోకి తీసుకెళ్లాడు. అయితే, గాల్లో ఎగురుతుం�
డీఎంకే అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజలకోసం పలు పథకాలు అమలు చేశామని, ప్రజల అభ్యున్నతికోసం ద్రావిడ నమూనా అభివృద్ధి సాగుతోందని తమిళనాడు సీఎం ఎం.కె. స్టాలిన్ తెలిపారు. ప్రజలు ప్రభుత్వంద్వారా లబ్ధిపొందడం సహించలేని కొన్ని దుష్టశక్తులు ప్రభుత్�