Home » Tamil Nadu
తమిళనాడులో తీవ్ర విషాదం నెలకొంది. మూడు ఏనుగులు కరెంట్ షాక్ తో మృతి చెందాయి. ధర్మపురి జిల్లా మరందనహళ్లిలో కంచె దాటుతుండగా విద్యుత్ షాక్ తగిలి మూడు ఏనుగులు అక్కడిక్కడే మృతి చెందాయి.
ఉత్తరాది రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కార్మికులపై తమిళనాడులో దాడులు జరుగుతున్నాయని సోషల్ మీడియాలో వార్తలు వ్యాప్తి చెందిన విషయం విధితమే. అయితే, ఈ వార్తలు ఫేక్ అంటూ తమిళనాడు ప్రభుత్వం కొట్టిపారేసింది. వలస కార్మికులపై ఎలాంటి దాడులు జరగలేదని , �
తిరుపత్తూర్ జిల్లాలో, వనియంబాడి సర్వీస్ లేన్పై ముగ్గురు బాలలు సైకిల్పై వెళ్తున్నారు. విజయ్, సూర్య అనే సోదరులతోపాటు, రఫీక్ అనే మరో బాలుడు కలిపి సైకిళ్లపై స్కూలుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వేగంగా వచ్చిన ఒక ఎస్యూవీ వాహనం వారిని ఢీకొంది. ఈ ఘటన�
ముఖ్యంగా ఒక ముఖ్యమంత్రి కుమారుడు అనే సంతోషం ఎంతో ఉన్నప్పటికీ.. అంతకు మించిన కష్టాలు, సవాళ్ళు ఆయనకు ఉన్నాయి. ఒకవైపు సంతోషాన్ని అనుభవిస్తూనే మరొకవైపు కష్టాలను ఎదురీదుతూ అంచెలంచెలుగా ఒక కార్యకర్తగా, యువజన విభాగం అధ్యక్షుడిగా, శాసనసభ సభ్యుడిగ�
Kirubhashini Jayakumar: తపన ఉండాలే గానీ సాధ్యం కానిదంటూ ఏమీ ఉండదు. దీనికి నిదర్శనంగా నిలుస్తున్నారు తమిళనాడుకు చెందిన కిరుభాషిణి జయకుమార్.
పార్వతిదేవి ఒడిలో పడుకున్న పరమశివుడు ఈ ఆలయంలో మాత్రమే కనిపించే అద్భుత దృశ్యం. అదే పళ్లికొండేశ్వర దేవాలయం. పార్వతీదేవి ఒడిలో సేదతీరుతున్న శివయ్య దేవాలయం విశిష్టతలు ఎన్నో..ఎన్నెన్నో..
తమిళనాడులో అనాధా శ్రమంలోని మానసిక వికలాంగ మహిళలపై జరిగిన అత్యాచారాల ఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. మానసికంగా బాధపడే మహిళలతో పాటు..భర్తను కోల్పోయిన మహిళలపై అత్యాచారాలకు తెగబడుతున్నారు ఆశ్రమ నిర్వాహకులు. లొంగని మహిళల్ని ఇనుమ గొలుసులతో
ప్రభావకరన్ ఇచ్చిన ఫిర్యాదు అనుసరించి కౌన్సిలర్ చిన్నస్వామి, ఆయన కుమారుడు రాజపండి సహా మరో నలుగురు వ్యక్తుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అందరి మీద హత్యానేరం కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు బుధవారం పోలీసులు పేర్కొన్నారు. దాడి జరిగిన రో
వీఐటీ కాలేజీ క్యాంపస్ హాస్టల్ క్యాంటీన్ లో విద్యార్థులు రెచ్చిపోయారు. దారుణంగా కొట్టుకున్నారు. ఒక విద్యార్థిని కిందపడేసి కొందరు విద్యార్థులు చితక్కొట్టారు. కుర్చీలు, ప్లేట్లతో దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా
ఉచిత చీరల పంపిణీలో నెలకొన్న తొక్కిసలాటలో నలుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. కాగా, మరో పది మంది గాయపడ్డారు. తమిళనాడు రాష్ట్రంలోని తిరుపత్తూరు జిల్లాలో చోటు చేసుకున్న విషాదం ఇది. జిల్లాలో ఓ పండగను పురస్కరించుకుని శనివారం నిర్వహించిన ఉచిత చ�