Home » Tamil Nadu
తమిళనాడు, మధురై సమీపంలోని విరుదు నగర్కు చెందిన ఒక మహిళ, ఆమె ఆరేళ్ల కూతురు చైనా నుంచి కొలంబో మీదుగా మంగళవారం మధురై చేరుకున్నారు. అక్కడ ఎయిర్పోర్టులో అధికారులు ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించారు.
BF-7 Omicron Variant ఆందోళనతో కేంద్రం ఆదేశాలతో రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. తెలంగాణ ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశమైంది. కొత్త మార్గదర్శకాలు జారీచేయనుంది. అలాగే తమిళనాడు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది.సీఎం స్టాలిన్ ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించ�
తనకు ఎంతగానో సహాయం చేసిన టీచర్ కోసం వీల్చైర్పై శబరిమల యాత్ర చేపట్టాడు ఓ దివ్యాంగుడు.
తమిళనాడులో అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీఆర్ విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు కాషాయ శాలువా వేయడం తీవ్ర కలలం రేపుతోంది. మదురైలోని మద్రాసు హైకోర్టు బెంచ్ సమీపంలో ఉన్న ఎంజీఆర్ విగ్రహంపై గుర్తు తెలియని వ్యక్తులు కాషాయ శాలువా వేశారు.
తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిపై డీఎంకే విమర్శలు గుప్పిస్తోంది. నాలుగు మేకలు మాత్రమే ఆస్తి అని చెప్పుకొనే అన్నామలై చేతికి రూ.5 లక్షల విలువైన గడియారం ఎలా వచ్చిందో చెప్పాలని డీఎంకే ప్రశ్నించింది.
తమిళనాడులో నిషేధిత (పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా)పీఎఫ్ఐతో సంబంధాలున్న ఓ వ్యక్తి ఇంటిపై ఎన్ఐఏ దాడులు చేసింది. పీఎఫ్ఐతో లింకులు ఉన్నాయన్న అనుమానంతో నేలపట్టయ్ కు చెందిన ఉమర్ షరీఫ్ అనే ఆటో డ్రైవర్ ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు.
బైకుపై వెళ్తున్న ఒక వ్యక్తి అనూహ్యంగా ప్రమాదానికి గురయ్యాడు. ట్రక్కు పక్క నుంచి, బైకుపై వెళ్తుండగా ఆ ట్రక్కుకు కట్టిన తాడు బైకర్ మెడకు చుట్టుకుంది. దీంతో అతడు బైకు పై నుంచి కింద పడిపోయాడు.
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ కేబినెట్ లోకి ‘వారసుడొచ్చాడు’. సీఎం స్టాలిన్ కుమారుడు..సినిమా హీరో ఉదయనిధి స్టాలిన్ ఈరోజు మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. క్రీడాశాఖా మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
చెన్నైలోని త్యాగరాజస్వామి ఆలయ సిబ్బంది తీరు వివాదాస్పదంగా మారింది.దేవుడికి పట్టే గొడుగుని సీఎం స్టాలిన్ భార్యకు పట్టారు ఆలయ సిబ్బంది..ఈ ఘటనపై ప్రతిపక్ష నేతలు విమర్శలు సంధిస్తున్నారు.
మాండూస్ తుపాను వాయుగుండంగా మారిందని, మరో 12 గంటల్లో బలహీనపడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, పుదుచ్చేరిలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. దీంతో ఏపీలోని రాయలసీమ, తమిళనాడు, పుదుచ్చేరికి ఆరెంజ్ అల�