Home » Tamil Nadu
భారత్-శ్రీలంక అంతర్జాతీయ సముద్ర సరిహద్దు రేఖకు సమీపంలోని పాల్క్ బేలో అనుమానాస్పదగా సంచరిస్తున్న పడవపై భారత నావికా దళం సిబ్బంది కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తమిళనాడుకు చెందిన మత్స్యకారుడు గాయపడ్డాడు. ఈ ఘటన శుక్రవారం తెల్లవారుజామున చోటు�
అంబులెన్స్ కానీ ఫైర్ సర్వీస్ వాహనం కానీ.. మరే ఇతర అత్యవసర సేవల వాహనాలకైనా అడ్డు వస్తే గరిష్టంగా 10,000 రూపాయల వరకు జరిమానా విధించేలా ఆదేశాలు జారీ చేసింది. అలాగే అనవసరంగా హారన్లు కొట్టినా, నిషేదిత ప్రాంతాల్లో కనిపించినా 1,000 రూపాయల నుంచి 2,000 రూపాయల వ�
12 ఏళ్లకు ఒక్కసారి పూసే అత్యంత అరుదైన పువ్వులు నీలకురింజి పువ్వులు. భారతదేశంలోని నీలగిరి పర్వతాలపై మాత్రమే పూసే ఈ పువ్వుల సోయగాలను చూడాలంటే కర్ణాటక, కేరళ రాష్ట్రాలు వెళ్లాల్సిందే. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ పువ్వుల అందం గురించి ఎంత చెప్పినా
ఒక బాత్రూమ్లో ఒక కమోడ్ మాత్రమే ఉంటుంది. కానీ, తమిళనాడులోని ఒక ప్రభుత్వ కార్యాలయానికి సంబంధించి కొత్తగా నిర్మించిన బిల్డింగులో మాత్రం ఒక బాత్రూమ్లో పక్కపక్కనే రెండు కమోడ్స్ ఏర్పాటు చేశారు.
బెలూన్లలో గాలి నింపేందుకు వాడే హీలియం సిలిండర్ పేలిన ఘటనలో ఒకరు మరణించారు. మరో 22 మంది గాయపడ్డారు. ఈ ఘటన తమిళనాడులోని తిరుచిరాపల్లిలో జరిగింది.
వామపక్షాలు, డీఎంకే సిద్ధాంతాలు వేరైనా మతతత్వంపై పోరులో ఒకటేనని అన్నారు. వామపక్షాలు, డీఎంకే పార్టీల పరంగా వేర్వేరు సిద్ధాంతాలు కలిగి ఉన్నప్పటికీ మతతత్త్వవాదానికి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలనీ, కార్మికులు, సామాన్యులు అభివృద్ధి కోసం పా
రమ్మీ, పోకర్ వంటి ఆన్లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్పై తమిళనాడు ప్రభుత్వం నిషేధం విధించింది. దీనికోసం రూపొందించిన ఆర్డినెన్స్కు రాష్ట్ర క్యాబినెట్ సోమవారం ఆమోదం తెలిపింది. గవర్నర్ ఆమోదం తర్వాత ఈ నిర్ణయం అమల్లోకి వస్తుంది.
మహిళా న్యాయవాదిపై ఒక దుండగుడు కొడవలితో దాడికి పాల్పడ్డాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమె కూతురుపైనా దాడి చేశాడు. అడ్వకేట్స్ ఆఫీసులోనే, గుర్తు తెలియని వ్యక్తి ఈ దాడి చేశాడు. ఈ ఘటన తమిళనాడులోని తిరుప్పూర్ జిల్లాలో జరిగింది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో పోటీచేసిన కమల్హాసన్ బీజేపీ అభ్యర్థి వానతి శ్రీనివాసన్ చేతిలో 1,728 ఓట్ల తేడాలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల అనంతరం రెండోసారి కమల్హాసన్ కోవై దక్షిణ నియోజకవర్గంలో నిర్వహించిన రోడ్షోకు ప్రజల పెద్దసంఖ్య�
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఈడీ దాడుల్లో దూకుడు పెంచింది. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో 40 ప్రాంతాల్లో దాడులు నిర్వహిస్తోంది.