Home » Tamil Nadu
13 ఏళ్ల పిల్లాడు ఓ రోబోను తయారు చేశాడు. ఆరోబోకి మహా కోపం.తిడితే అస్సలు ఊరుకోదు. సారీ చెప్పేదాకా తగ్గేదేలేదు..మాట్లాడాదేలేదని మొహంమీదే కరాఖండీగా చెప్పేస్తోంది. 13 ఏళ్లకే రోబోను తయారు చేసిన బాలుడే ముదురు అనునకంటే ఆబాలుడు తయారు చేసిన రోబో అంతకంటే
బస్సును బస్టాప్లో ఆపకుండా స్టాపుకు దూరంగా ఆపడంతో బస్సు డ్రైవర్, కండక్టర్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈ ఘటన కృష్ణగిరి జిల్లాలో చోటు చేసుకుంది.
భర్త మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నట్లు అనుమానించింది అతడి భార్య. దీనిపై భర్తతో గొడవ పడింది. తర్వాత అతడి మర్మాంగాలపై వేడి నీళ్లు పోసింది. తీవ్రంగా గాయపడ్డ భర్త ప్రస్తుతం కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.
అనారోగ్యంతో బాధపడుతున్న ఏనుగుకు చికిత్స అందించకుండా రెండు రాష్ట్రాల అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. తమిళనాడు-కేరళ సరిహద్దులో, ఏనుగు అటూ ఇటూ తిరుగుతుండటమే అధికారులకు సమస్యగా మారింది.
Panchayat president Sudha: తాను దళిత కమ్యూనిటికీ చెందిన వ్యక్తి కావడంతో ప్రభుత్వ పాఠశాలలో జెండా ఎగురవేయనివ్వలేదని తమిళనాడులోని కళ్లకురిచి జిల్లాలో ఉన్న ఎడుతవైనతం గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్ సుధ వి వాపోయారు. ఈ విషయమై ఆమె జిల్లా డిప్యూటీ ఎస్పీకి లేఖ రాశారు. ఈ
చెన్నై నగరంలో మరో భారీ విమనాశ్రయం నిర్మించాలని నిర్ణయించామని సీఎం స్టాలిన్ తెలిపారు. దీని కోసం స్థలాన్ని అన్వేషిస్తున్నామని వెల్లడించారు.
హిందీ భాషను జాతీయ భాషగా మార్చాలనుకుంటున్న కేంద్రంపై తమిళనాడు సీఎం స్టాలిన్ మండిపడ్డారు. ఈ విధానం సరికాదన్నారు. ఒక దేశం, ఒకే భాష, ఒకే సంస్కృతి వంటివి దేశానికి శత్రువులని, అలాంటి దుష్ట శక్తులకు దేశంలో తావులేదన్నారు.
బీజేపీలో వ్యూహాలు మరోవైపు డీఎంకే ప్రతివ్యూహాలు..ఓ వైపు పీఎం మోడీ దళం ఎత్తులు..ఇంకోవైపు సీఎం స్టాలిన్ సైన్యం పై ఎత్తులు ఇలా తమిళనాడులో ‘పొలిటికల్ చెల్ వార్’ అంతకంతకు ముదురుతోంది. చదరంగం కాదు రణరంగం అన్నట్లుగా మారిపోయింది తమిళనాడులో.
తమిళనాడులోని సేలం జిల్లాలో 12వ తరగతి విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే మరోక 12వ తరగతి విద్యార్ధిని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాష్ట్రంలో కలకలం రేపుతోంది.
తన స్కూళ్లో చదివే దివ్యాంగులైన బాలికలపై పదేళ్లుగా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడో టీచర్. తాజాగా అతడి మీద బాలికలు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు టీచర్పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.