Home » Tamil Nadu
తమిళనాడులోని కళ్లకూరిచిలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. 12వ తరగతి విద్యార్థిని ఆత్మహత్యపై నిరసనలు చెలరేగాయి. ఆగ్రహంతో కాలేజీ బస్సులకు నిప్పు పెట్టారు నిరసనకారులు
యూనివర్శిటీ పరీక్షల్లో ‘లోయర్ క్యాస్ట్’ (దిగువ కులం లేదా అట్టడుగు కులం’) ఏది? అంటూ ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చారు. ఈ ప్రశ్నకు కింద నాలుగు కులాల ఆప్షన్స్ కూడా ఇచ్చారు.
తమిళనాడులోని తేని జిల్లా, అండిపట్టి ప్రభుత్వ పాఠశాలలో ఈ పరిస్థితి తలెత్తింది. కొద్ది రోజులుగా విద్యార్థుల్లో జలుబు, జ్వరం వంటి కరోనా లక్షణాలు ఉండటంతో పాఠశాల నిర్వాహకులు జిల్లా అధికారులకు సమాచారం అందించారు.
ప్రభుత్వాలు నిర్భయ లాంటి కఠిన చట్టాలు ఎన్ని తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. స్త్రీకి రక్షణ లభించడం లేదు.
గుడిలో హుండీ దోచేసి..దొంగ రాసిన లెటర్ వైరల్ అవుతోంది. ఇంతకీ ఆ లెటర్ లో ఏముందంటే..
తమిళనాడుకు చెందిన వ్యక్తి కార్ కొనుగోలు చేసి సోషల్ మీడియాలో ఫ్యామస్ అయిపోయాడు. అదెలా అంటే రూ.10కాయిన్లను చెల్లించి రూ.6లక్షల కార్ సొంతం చేసుకున్నాడు. నెల రోజులుగా కాయిన్లు పోగు చేసి కార్ డీలర్షిప్ దగ్గరకు వెళ్లగానే అంతా ఆశ్చర్యంతో షాక్ అయ్య�
ఇటీవలి కాలంలో కిరాణా షాపుల్లోనూ, బస్సుల్లోనూ 10 రూపాయలు నాణేలు తీసుకోక పోవటంతో గొడవలు జరుగుతున్నాయి. దాంతో ప్రజలు కూడా వారి వద్ద నుంచి 10 రూపాయల నాణేలు తీసుకోవటం మానేశారు.
మూడు రోజులవరకు ఈ నౌకలో ప్రయాణించవచ్చు. పుదుచ్చేరి మీదుగా చెన్నై నుంచి విశాఖ.. విశాఖ నుంచి చెన్నై ప్రయాణించే వీలుంది. మూడు రాత్రులు, నాలుగు పగళ్లు నౌకలో గడపవచ్చు. 11 అంతస్థులు కలిగిన ఈ నౌకలో అత్యాధునిక సౌకర్యాలు ఉన్నాయి.
పుదుక్కొట్టాయ్ జిల్లాకు చెందిన వ్యక్తిని తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. వాట్సప్ లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యాలయాలను పేల్చేస్తానంటూ బెదిరింపు మెసేజ్ చేయడంతో అదుపులోకి తీసుకున్నారు.
తెలంగాణ, తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో గత వారం రోజుల నుంచి కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి భూషణ్ కుమార్ ఐదు రాష్ట్రాలకు లేఖలు రాశారు.