Home » Tamil Nadu
తమిళనాడులో ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఈరోడ్ జిల్లాలో ఓ ఏనుగు గర్భిణిగా ఉన్న గిరిజన మహిళకు సుఖ ప్రసవం అయ్యేలా చేసింది.
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసులో ప్రధాన నిందితుడు, 36 ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న పెరారివాలన్ను ఎందుకు విడుదల చేయకూడదని కేంద్రాన్ని ప్రశ్నించింది సుప్రీం కోర్టు. నిందితుడిని విడుదల చేయకూడదు అనేందుకు కారణాలు తెలపాలని జస్టిస్ ఎల్
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతం పెరుగుతున్నాయి. పెట్రోల్ లీటరు ధర రూ. 120కి చేరింది. దీంతో ద్విచక్ర వాహనాలపై బయటకు వెళ్లాలంటే ప్రజలు ఓసారి ఆలోచిస్తున్నారు. పట్టణాల్లో బస్సులు, ఆటోలను ఆశ్రయిస్తూ పనులు పూర్తిచేసుకొని...
చెన్నై ప్రభుత్వాసుపత్రిలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటల్లో చిక్కుకున్న రోగుల్ని సురక్షితంగా కాపాడి మరో ఆస్పత్రికి తరలించారు.
కరెంట్ షాక్తో 11మంది మృతి
ప్రతి ఏటా నిర్వహించే రథోత్సవంలో భాగంగా ఈసారి కూడా వేడుకలు నిర్వహించారు. భారీగా భక్తులు హాజరయ్యారు. ఉత్సాహంగా రథాన్ని లాగుతున్న సమయంలో రథం పైభాగం హైటెన్షన్ విద్యుత్ వైర్లకు తాకింది.
బంగారం కావాలనే అత్యాశతో ప్రభుత్వ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న బాలిక అఘాయిత్యానికి పాల్పడింది. పొలాచిలోని పక్కింట్లో ఉంటున్న 76ఏళ్ల వృద్ధురాలిని హత్య చేసింది. ఘటన జరిగిన..
ఆరో తరగతి స్టూడెంట్ చేసిన కంప్లైంట్ కు స్కూల్ టీచర్ ను సస్పెండ్ చేశారు అధికారులు. తమిళనాడులోని కన్యాకుమారిలో ఈ ఘటన నమోదైంది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో క్లాసురూంలోనే మతమార్పిడికి..
కాంచీపురం జిల్లాలోని అలపాక్కమ్ ప్రభుత్వ పాఠశాలలో ఓ విద్యార్థిని టాయిలెట్ ను కడుగుతుండగా గుర్తుతెలియని వ్యక్తి వీడియో తీశాడు.
భార్యను వదలి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించాడు. విషయం తెలుసుకున్న భార్య సుప్రజ.. భర్తతో తరచుగా గొడవ పడేది. అయితే భార్య అడ్డు తొలగించుకోడానికి వినాయకం పథకం వేశాడు.