Home » Tamil Nadu
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయిగుండం తుఫానుగా మారింది. ఈ తుఫానుకు ‘మాండౌస్’అని పేరు పెట్టారు. ఈ మాండౌస్ తుఫాను ప్రభావంతో ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని..పిడుగులు పడే అవకాశం కూడా ఉందని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు. ఈ తుఫ�
ఏనుగుల కోసం ప్రత్యేక రెస్టారెంట్ ఏర్పాటు చేశారు. ఈ రెస్టారెంట్ కు బ్రేక్ ఫాస్ట్ చేయటానికి గజరాజులు క్యూ కట్టాయి.
శంకర్ అనే వ్యక్తి పొలంలో కొండచిలువ ప్రవేశించింది. దాన్ని తరిమికొట్టేందుకు శంకర్ ప్రయత్నించాడు. ఆకస్మికంగా ఆ కొండచిలువ శంకర్ పైకి దూసుకొచ్చింది. అతడి కాలుని చుట్టుకుని కిందపడేలా చేసింది.
తమిళనాడులో ఇలా గతంలో పలుమార్లు జరిగాయి. అదే పార్టీకి రాష్ట్ర జనరల్ సెక్రెటరీ కేటీ రాఘవన్కు చెందిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బీజేపీ మహిళా కార్యకర్తతో సన్నిహితంగా ఉన్న ఆ వీడియో కారణంగా అప్పట్లో పార్టీ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది.
విజయ్ హజారే ట్రోఫీలో సోమవారం సరికొత్త రికార్డు నమోదైంది. అరుణాచల్ ప్రదేశ్తో జరిగిన మ్యాచ్లో తమిళనాడు జట్టు ఏకంగా 50 ఓవర్లలో 506 పరుగులు సాధించింది. నారాయణ్ జగదీషన్ అనే బ్యాటర్ అయితే, 141 బంతుల్లోనే 271 పరుగులు చేశాడు.
మధురై జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి ఐదుగురు కార్మికులు ప్రాణాలుకోల్పోగా.. 13మందికి గాయాలయ్యాయి. గురువారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పేలుడు దాటికి ఫ్యాక్టరీ భవనం కూలడంతో శిథిలాల క�
కోయంబత్తూరు కారు సిలిండర్ పేలుడు కేసులో NIA దర్యాప్తు ముమ్మరం చేసింది. దీంట్లో భాగంగా తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 45 ప్రాంతాల్లో దాడులు కొనసాగిస్తోంది. కోయంబత్తూరులో 40 ప్రాంతాల్లోను..చెన్నైలో 5 ప్రాంతాల్లోను NIA తనిఖీలు నిర్వహిస్తోంది.
తమిళనాడులోని చెన్నైలో ఓ వ్యక్తి ‘ఉత్తుత్తి’ బ్యాంక్ ఏర్పాటు చేశాడు. దానితో పాటు మరో ఎనిమిది బ్రాంచీలు కూడా ఓపెన్ చేసిన జనాల నుంచి డిపాజిట్లు సేకరించి కోట్లాదిరూపాయలు దోచేశాడు. గుట్టు బయపటడటంతో అరెస్ట్ అయ్యాడు.
సమాధిలో పాతిపెట్టిన బాలిక మృతదేహానికి సంబంధించి తల మాయమైన ఘటన తమిళనాడులో జరిగింది. ఇటీవల ప్రమాదవశాత్తు మరణించిందో చిన్నారి. రెండు వారాల క్రితం అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్పుడు చూస్తే బాలిక మృతదేహానికి తల లేదు.
‘కౌన్ బనేగా కరోడ్పతి’ లక్కీ డ్రాలో విజేతగా నిలిచావంటూ ఒక మహిళను నమ్మించారు సైబర్ కేటుగాళ్లు. రూ.35 లక్షల నగదు, బీఎండబ్ల్యూ కారు గెలిచావని, వీటిని సొంతం చేసుకోవాలంటే రూ.9 లక్షలు పన్నులు చెల్లించాలని సూచించారు. వెంటనే ఆమె వారు అడిగినంత డబ్బు ట్�