Home » Tamil Nadu
200 ఏళ్లనాటి గుడిలోకి 80 ఏళ్ల తరువాత అడుగుపెట్టారు దళితులు ..ముత్తు మరియమ్మన్ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన పరవశించిపోయారు.
తమిళనాడులోని అరక్కోణం ఆలయ ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. రాణిపేట జిల్లా అరక్కోణం కిల్వీడి గ్రామంలోని ద్రౌపతి అమ్మన్ ఉత్సవాల్లో క్రేన్ కూలి నలుగురు వ్యక్తులు మృతి చెందారు.
ప్రభుత్వ పాఠశాలలో మంజునాథ్ (43) టీచర్గా పని చేస్తున్నాడు. అయితే, అతడు ఆ స్కూల్లో విద్యార్థినులపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని విద్యార్థినులు తల్లిదండ్రుల దృష్టికి తీసుకెళ్లారు. వాళ్లు ఈ అంశంపై పోలీసులకు, విద్యాశాఖ అధికారులకు
తమిళనాడులోని కాంచీపురంలో దారుణం జరిగింది. ఓ కాలేజీ విద్యార్థినిపై ఆకతాయిలు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తమిళనాడు బీజేపీ చీఫ్కి 33 మంది CRPF కమెండోలతో Z కేటగిరీ భద్రతను ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం.
2014లో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా విస్తరించేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు చేస్తోంది. అయితే హిందీ పాలిత రాష్ట్రాల్లో సులువుగానే వెళ్లగలిగిన బీజేపీ.. హిందీయేతర రాష్ట్రాల్లో మాత్రం ఆశించిన ఫలితాల్ని సాధ
ఇంత కాంట్రవర్సీ అనంతరం సైతం గవర్నర్ మరోసారి వివాదాస్పదంగా వ్యాఖ్యానించినట్లే కనిపిస్తోంది. తాజాగా ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అందరూ హిందీ నేర్చుకోవాలని సూచించారు. ఒక భాష నేర్చుకోవాలనే సూచన వివాదాస్పదమేమీ కాదు కానీ.. తమిళనాడులో హిందీ వ్�
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆర్ఎన్ రవి మాట్లాడుతూ.. తమిళనాడు చరిత్రను వక్రీకరించి పుస్తకాలు రాశారని, వాటిని సవరించాల్సిన అవసరం ఉందంటూ గవర్నర్ రవి అన్నారు. తమిళనాడు అంటే ద్రవిడుల భూమి అన్న ప్రచారం జరిగిందని, తమిళనాడు పేరును తమిళగం అని మార్చ�
తమిళనాడు బీజేపీకి రాజీనామా చేయాలని బరువెక్కిన గుండెతో నిర్ణయం తీసుకున్నా. మహిళలకు గౌరవం, సమాన హక్కులు దక్కుతాయని ఆశించా. కానీ, అన్నామలై (బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు) నాయకత్వంలో మహిళలకు రక్షణ లేదు.
తమిళనాడు, తంజావూరు జిల్లాలోని ఒక స్కూల్లో వందలాది మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరిలో మెలా ఉల్లూర్ గ్రామానికి చెందిన నరిక్కురువా అనే గిరిజన తెగకు చెందిన 80 మందికిపైగా విద్యార్థులు కూడా ఉన్నారు. వీరి భాష, కట్టుబాట్లు, ఆచార వ్యవహరాలు �