Home » Tamil Nadu
చిన్ననాటే తల్లిదండ్రుల్ని కోల్పోయిన ఓ బాలిక పట్టుదల ముందు పేదిరికం కూడా తలవంచింది. నాలుగవ తరగతి చదివే సమయంలో అమ్మానాన్నలను కోల్పోయింది. బామ్మ ఆసరాతో పరుగులో చిరుతపులిని కూడా ఓడించే వేగాన్ని తన కాళ్లలో నింపుకుంది. ఒకప్పుడు పరుగు ప్రాక్టీ�
మత్స్యకారుల కష్టాలు తెలుసుకోవటానికి వచ్చిన మత్స్యశాఖా మంత్రి బోటు దిగటానికి వెనుకాడారు.ఎందుకంటే బోటు దిగితే తన బూట్లు నీటితో తడిచిపోతాయట. దీంతో మత్స్యకారులు మంత్రిగారిని చేతులు మీద మోసుకెళ్లిన ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రార్థించే పెదాల కన్నా సాయం చేసే చేతులు మిన్న అంటారు. ఈ కోవకే వస్తారు తమిళనాడుకి చెందిన కేఫ్ ఓనర్ రాధికా శాస్త్రి. ఆమె తన గొప్ప మనసు చాటుకున్నారు.
మధురైలో అనాధ చిన్నారుల సంరక్షణ కేంద్రం ఇదయం ట్రస్ట్ నుంచి 16 మంది పిల్లలు మాయం అయిన ఘటన సంచలనం కలిగించింది. దీనిపై విచారణ జరుపగా కరోనా సోకి పిల్లలు చనిపోయారని చెబుతూ ట్రస్ట్ నిర్వాహకులు చిన్నారులను అమ్మేసుకుంటున్నా దారుణం వెలుగులోకి వచ్చి
కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. సమీపంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. అయితే పాత కక్షల కారణంగానే ఈ దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకుంది. అధికారంలోకి వచ్చిరాగానే..సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళుతున్నారు సీఎం స్టాలిన్. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నిలబెట్టుకొనేందుకు ఒక్కొక్కటిగా అమలు చేసుకంటూ..తనదైన మార్క్ ను
మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ హత్య కేసు దోషులందరినీ జైలు నుంచి వెంటనే విడుదల చేయాలన్న డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది. ఏడుగురు దోషులను రిలీజ్ చేయాలంటూ ట్విట్టర్లో పెద్ద ఎత్తున క్యాంపెయినింగ్ జరుగుతోంది. వారి విడుదలకు మద్దతుగా లక్షల్లో ట్వ�
2024 లోక్సభ ఎన్నికల కోసం ప్రతిపక్షాలు కసరత్తు చేస్తున్నాయా ? ప్రధాని నరేంద్ర మోదీని దీటుగా ఎదుర్కొనే నేత కోసం అన్వేషణ మొదలైందా? బెంగాల్, తమిళనాడులో ఎన్నికలలో తృణమూల్. డీఎంకేలను అధికారంలోకి తెచ్చిన ప్రముఖ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పావుల�
కరోనా లక్షణాలు జంతువుల్లో కూడా కనిపిస్తున్నాయి. కుక్కలు, పిల్లులతో సహా జూలలో ఉండే జంతువులు కూడా కరోనా బారినపడుతున్నాయి.
కరోనా కారణంగా చదువులు ఆగమాగమవుతున్నాయి. గత సంవత్సరం నుంచి స్కూళ్లు, కాలేజీలు మూతపడ్డాయి. కొన్ని స్కూళ్లు, కాలేజీలు ఆన్ లైన్ ద్వారా క్లాసులు నిర్వహించాయి. కానీ..పరీక్షలు మాత్రం జరగలేదు. కొన్ని పరీక్షలను రద్దు చేస్తున్నట్లు పలు రాష్ట్ర ప్రభుత