Home » Tamil Nadu
భారత్ దేశంలో ఉండే ఎన్నో దేవాలయాల్లో వింత వింత ఆచారాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. పెరియప్ప స్వామి దేవాయలంలో పూజారి 108 కేజీల కారం పొడి కలిపిన నీళ్లతో స్నానం చేసే ఆచారం కూడా అటువంటిదే. ప్రతీ ఏటా కొనసాగే ఈ వింత ఘటన చూడటానికి భక్తులు భారీగా తరలివస�
ఏటీఎం సెంటర్ లో డబ్బులు దొంగిలిద్దామని వచ్చిన ఓ దొంగ..అందులో ఇరుక్కపోయాడు. చివరకు ఏం జరిగిందో తెలిసిందేగా.. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.
కర్ణాటక సంగీత విద్యాంసురాలు, భారతరత్న పురస్కార గ్రహీత ఎంఎస్ సుబ్బులక్ష్మి లక్ష చుక్కల్లో మెరిసిపోయారు. వేలూరు మ్యూజియంలో లక్ష చుక్కలతో సుబ్బులక్ష్మి చిత్రం పలువురిని ఆకట్టుకుంటోంది.వేలూరు కోటలోని మ్యూజియంలో లక్ష చుక్కలతో గీసిన కర్ణాట�
తమిళనాడు రాష్ట్రంలోని మధురైలో జాతీయ భద్రతా దళం(NSG)సిబ్బంది ఉగ్రవాద నిరోధక విన్యాసాలు చేపట్టింది.
తమిళనాడులోని ఓ ప్రముఖ టీవీ ఛానల్ కార్యాలయంలోకి దుండగుడు ఆయుధాలతో ప్రవేశించి బీభత్సం సృష్టించాడు. కత్తి, డాలు పట్టుకుని హల్ చల్ చేశాడు. కార్యాలయంలోని అద్దాలు, ఫోన్లు, కంప్యూటర్లు ధ్వంసం చేశాడు.
తమిళనాడు రాష్ట్రంలో పోలీసులకు వారాంతపు సెలవు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది అక్కడి ప్రభుత్వం. ఇకపై పోలీసులకు కూడా వీక్ ఆఫ్ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
కన్న కూతుళ్లే తల్లిని దారుణంగా చంపి తల్లి రక్తంలో ఆడుకున్న ఘటన స్థానికులను తీవ్ర భయభ్రాంతులకు గురిచేసింది. తల్లి రక్తాన్ని బొమ్మలకు..దేవుడి పటాలకు రాసి నవ్వుకుంటున్న దృశ్యాలను చూసి కూతుళ్లను చూసి పోలీసులే భయపడిపోయారు.
డీఎంకే తమిళనాడులో అధికారం చేపట్టి మూడు నెలలు గడుస్తుంది. ముఖ్యమంత్రిగా స్టాలిన్ మూడు నెలల్లోనే తన పనితీరుతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కరోనా కట్టడికి స్టాలిన్ తీసుకున్న చర్యలు, సంక్షేమ పథకాల అమలు, గత ప్రభుత్వ పథకాల కొనసాగింపుతో ప్రతిప
కొడుకు కేంద్ర మంత్రి అయినా తల్లిదండ్రులు తమ వృత్తిని మరువలేదు. ఇప్పటికి వ్యవసాయం చేస్తూనే జీవనం సాగిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు కేంద్ర మంత్రి తల్లిదండ్రులు. తమిళనాడుకు చెందిన బీజేపీ నేత ఎల్. మురుగన్ కు తాజాగా మోదీ 2.0 మంత్రివర్గంలో
కొందరు పెంపుడు జతువులను చాలా ఇష్టపడుతుంటారు.. తమ ఇంట్లో ఒకరిగా చూసుకుంటారు. అది కనిపించకపోతే కంగారు పడతారు. దానికోసం ఊరంతా గాలిస్తారు. తమ పెంపుడు జంతువు దొరికే వరకు వారికి మనశాంతి ఉండదు. అయితే తాజాగా తమ పెంపుడు శునకం తప్పిపోవడంతో ఓ కుటుంబం దా