Home » Tamil Nadu
తమిళనాడులో కొవిడ్-19 వ్యాక్సిన్ల కొరత ఉందంటూ వచ్చిన నివేదికలను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేసింది. దక్షిణాది రాష్ట్రానికి కోటికి పైగా వ్యాక్సిన్ మోతాదులను సరఫరా చేసినట్లు స్పష్టం చేసింది.
తమిళనాడులో కొవిడ్ కేసులు తగ్గుతున్న నేపథ్యంలో లాక్ డౌన్ దీర్ఘకాలం కొనసాగించలేమని ఆ రాష్ట్ర సీఎం ఎంకె స్టాలిన్ అన్నారు.
తమిళనాడులోని కామాక్షిపురి ఆలయంలో పూజారులు కరోనా దేవి అమ్మవారిని ప్రతిష్టించి పూజలు చేస్తున్నారు. కరోనా శాంతించాలని..అంతం కావాలంటూ దేశవ్యాప్తంగా పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, యాగాలను చేపడుతున్నారు. ఒకటిన్నర అడుగు ఎత్తున్న కరోనా దేవి విగ్ర�
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాని దేవతగా ప్రతిష్ట చేసి పూజలు చేసేందుకు సిద్ధమైంది తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరులోని కామాచ్చిపురి అధీనం(టెంపుల్).
కరోనా రోగుల పాలిట ప్రాణాంతకంగా మారుతోన్న బ్లాక్ ఫంగస్పై కేంద్రం కీలక ప్రకటన చేసింది. రోజుల తరబడి పోరాడి ఎట్టకేలకు కొవిడ్ నెగెటివ్ తో గెలిచామని చెప్పుకునే లోపే బ్లాక్ ఫంగస్ ప్రాణాలను హరించేస్తుంది. దీనిపై కేంద్రం.. రాష్ట్రాలకు పలు సూచనలు చ�
కరోనా చికిత్స కోసం సోషల్ మీడియాలో అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ఇలా చేస్తే కరోనా రాదు, అలా చేస్తే కరోనా తగ్గుతుంది..అంటూ రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే సోషల్ మీడియాలో వచ్చే వాటిని నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని డాక్టర్లు నెత
తమిళనాడు నూతన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సరికొత్త రాజకీయాలకు తెరలేపారు.
తమిళనాడులో కరోనా మహమ్మారి అంతకంతకూ విస్తరిస్తూనే ఉంది. రోజూ భారీగా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా కట్టడికి ప్రభుత్వం చర్యలు చేపట్టినప్పటికి, కేసులు మాత్రం తగ్గడం లేదు. అసలు తమిళనాడు కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? దీనికి కోవిడ�
కరోనా కష్టకాలంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా రోగుల చికిత్సలో ఉపయోగించే రెమిడెసివిర్ ఇంజెక్షన్లు, ఆక్సిజన్ సిలిండర్లు దాచే వ్యక్తులపై ఉక్కుపాదం మోపనుంది. అలాంటి వ్యక్తులపై గూండా యాక్ట్ పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించి�
కొవిడ్ పేషెంట్ల అటెండెంట్లను హాస్పిటల్ లోనికి అనుమతించొద్దని తమిళనాడు ఆరోగ్య శాఖ ఆదేశాలిచ్చింది. గవర్నమెంట్ హాస్పిటల్స్ లో కొవిడ్ పేషెంట్ల