Home » Tamil Nadu
రాష్ట్రవ్యాప్తంగా లాక్డౌన్ గైడ్లైన్స్ను తాజాగా ఇష్యూ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం రీసెంట్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. ఈ కొత్త నిబంధనలను బట్టి అన్ని కార్యక్రమాలను..
టీ షీర్టులు చూపించాలని అక్కడున్న సిబ్బందితో అడిగాడు. వారు చూపెట్టారు. ట్రయల్ చేసుకోవాలని చెప్పి..రూమ్ కు వెళ్లి..వచ్చాడు. ఇలా కొద్దిసేపు చేశాడు. అనంతరం...
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తమిళనాడు సీఎం స్టాలిన్ ని అభినందించారు. మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపిస్తున్నారని ప్రశంశించారు.
రుణం ఇప్పిస్తానని మోసం చేసిన కేసులో తమిళనాడు రాజకీయ నేతను తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ నిమిత్తం హైదరాబాద్ తీసుకొచ్చారు.
తమిళనాడు బీజేపీలో ఓ వీడియో కాల్ దుమారం రేగుతోంది. ఈ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కె.టి.రాఘవన్..పార్టీ మహిళా కార్యకర్తతో అసభ్యంగా మాట్లాడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బంగాళాఖాతంలో మంగళవారం (ఆగస్టు 24, 2021) భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.1శాతంగా నమోదు అయింది. చెన్నైలోనూ స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి.
పందెంలో కోడి ఓడిపోయిందని దానిని అమ్మిన యజమానిపై గొడవపడ్డాడు ఓ వ్యక్తి.. గొడవ పెద్దది కావడంతో ఒకరి ప్రాణం తీసింది.
వివాహేతర సంబంధం మోజులోపడి ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది ఓ మహిళ. ఈ దారుణ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే సోమమంగళం గ్రామానికి చెందిన అదెంచెరి, విమలరాణి (37) దంపతులు.. గత కొంతకాలంగా రాణి భర్త�
పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరగడంతో ప్రజలపై భారం పడుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకొని తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ పై రూ.3 తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ఆర్ధిక శాఖామంత్రి పళినివేల్ త్యాగరాజన్�
పెళ్లి పీటల మధ్య ముసిముసి నవ్వులతో మెరిసిపోవాల్సిన వధూవరులకు మాస్క్ కంపల్సరీ. తమిళనాడు రాష్ట్రంలోని మదురై స్వామికన్నిగైకి చెందిన పూల వ్యాపారి మోహన్...చాలా స్మార్ట్ గా ఆలోచించాడు. చక్కటి మాస్క్ లను రూపొందించాడు. రకరకాల పూలతో చక్కటి నైపుణ్య�