Home » Tamil Nadu
Rahul push-ups : అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తమిళనాడుపై ప్రత్యేక దృష్టి పెట్టారు రాహుల్ గాంధీ. అక్కడ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రధానంగా యూత్ ను టార్గెట్ చేస్తున్నారు. వారిలో సరదాగా మాట్లాడుతున్నారు. మొన్న మత్స్యకారులతో మాట్లాడుతూ..సముద్రంలో ఈత క
ఆహా.. అనిపించే కొన్ని విషయాలు ఆశ్చర్యపరిచినా.. చూస్తుంటే సంతోషంగా ఉంటుంది కదా? అవును.. ఆటోలోనే ఇళ్లు అంటే మాటలా? అదిరిపోయే ఇళ్లు ఆటోలో కట్టేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచాడు ఓ ఆర్కిటెక్ట్. అరుణ్ ప్రభు.. చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్ అరుణ్ ప్రభు గురి�
poll schedule శుక్రవారం సాయంత్రం భారత ఎన్నికల సంఘం.. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయడంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినట్లయింది. అయితే ఎలక్షన్ కమిషన్.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడానికి కాసేపటి ముందు వెస్ట్ బెంగాల్, తమిళనాడు సీఎంల
Five States Assembly : ఐదు అసెంబ్లీ ఎన్నికల నగరా మోగింది. 2021, ఫిబ్రవరి 26వ తేదీ శుక్రవారం సాయంత్రం ఎన్నికల కమిషనర్ షెడ్యూల్ విడుదల చేశారు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అసోం రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరికి ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. తమ�
Fireworks explosions in Tamil Nadu : తమిళనాడులో వరుసగా జరుగుతున్న బాణసంచా పేలుళ్లు కార్మికుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి. కార్మికుల కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. పొట్టకూటి కోసం పనికెళ్తే.. వారి ప్రాణాలమీదకు వస్తోంది. ఈనెలలో జరిగిన రెండు ఘటనల్లో 29మంది
Tamil Nadu bus strike : ఆర్టీసీ బస్సు చక్రాలు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. తొమ్మిది రవాణా కార్మిక సంఘాలు నిరవధిక సమ్మెకు దిగుతుండడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడనే బస్సులు నిలిచిపోనున్నాయి. బస్సులు డిపోలకే పరిమితం అవుతున్న దృష్ట్యా ప్రజలు ముందస�
Doctor slits wife’s throat : అగ్నిసాక్షిగా తాళి కట్టి ఏడడుగులు నడిచాడు. కష్టంలో, సుఖంలో తోడుంటానని మాటిచ్చాడు. కానీ..అత్యంత దారుణంగా భార్యను చంపేశాడు. కసితీరా కత్తితో పొడిచాడు. అనంతరం బయటకు లాక్కొచ్చి..రోడ్డుపై పడేసి ఆమెపై కారును పోనిచ్చాడు. ఈ ఈ ఘటన తమిళనాడ�
seven days girl baby deceased parents : మూడో సారి కూడా ఆడబిడ్డే పుట్టిందని పట్టుమని పది రోజులు కూడా లేని పసిబిడ్డను కన్నతల్లిదండ్రులకే కసాయివారుగా మారి చంపేశారు. గుట్టుచప్పుడు కాకుండా ఊపిరి ఆడకుండా చేసి ఆ బిడ్డ చంపేసి తరువాత ఏమీ తెలియనట్లుగా బిడ్డ చనిపోయిందని నా
fire incident at Virudhunagar factory : తమిళనాడు – విరుద్నగర్ బాణసంచా కర్మాగార పేలుడు ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటిదాకా 19 మంది చనిపోగా.. మరో 12 మంది పరిస్థితి మరింత విషమంగా ఉంది. వీరందరికి 60 నుంచి 70 శాతం వరకు శరీరం కాలిపోవడంతో మృతుల సంఖ్య మరింత పెరిగ