Tamil Nadu

    బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు :11మంది మృతి..22మందికి తీవ్ర గాయాలు

    February 12, 2021 / 04:50 PM IST

    Tamil Nadu తమిళనాడులోని ఓ బాణసంచా కర్మాగారంలో భారీ పేలేడు సంభవించింది. శుక్రవారం మధ్యాహ్నాం విరుదునగర్ జిల్లాలోని అచంకులం గ్రామంలోని ఓ బాణసంచా కర్మాగారంలో ఉన్నట్లుండి ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11మంది మృతిచెందగా,22మంది తీవ్ర గాయా

    గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వకపోతే..జయలలిత సమాధిని పేల్చేస్తా : డీజీపీకి ఆఫీసుకొచ్చి వార్నింగ్

    February 11, 2021 / 12:38 PM IST

    Bomb threat phone call tamil nadu cm house :గవర్నమెంట్ ఉద్యోగం రావాలంటే కష్టపడి చదవాలి. కానీ..తమిళనాడులో ఓ యువకుడు మాత్రం ‘నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వకపోతే దివంగత సీఎం జయలలిత సమాధిని బాంబులతో పేల్చేస్తా’నని ఏకంగా డీజీపీ ఆఫీసుకు వచ్చి మరీ హెచ్చరించిన ఘటన కలకలం రేపిం

    ‘అమ్మ’ఆశీస్సులతో.. పిక్నిక్ కు వెళ్లిన ఏనుగులు : కరోనా పరీక్షలు చేయించుకుని మరీ..నదీతీరంలో ఎంజాయ్ చేస్తున్న గజరాజులు

    February 9, 2021 / 03:35 PM IST

    Tamil nadu elephants picnic : గజరాజులు..రాజసం ఉట్టి పడే ఏనుగుల్ని చూస్తే ఎంత ఆనందమో..అటువంటి గజరాజులు చక్కగా పిక్నిక్ కు వెళ్లాయి. నదీ తీరంలో చక్కగా ఎంజాయ్ చేస్తున్నాయి. ఇక్కడ మరో విశేషమేమిటంటే పిక్నిక్ కు వెళ్లిన ఏనుగులన్నీ కరోనా పరీక్షలు కూడా చేయించుకున్నా�

    రైతుల రుణమాఫీకి రూ.12వేల కోట్లు విడుదల చేసిన తమిళనాడు

    February 5, 2021 / 04:27 PM IST

    Loan Waiver: తమిళనాడు ప్రభుత్వం రుణమాఫీ చేసేందుకు గానూ.. రూ.12వేల 110కోట్లు ప్రకటించింది. కోఆపరేటివ్ బ్యాంకుల్లో 16.43లక్షల రైతులు లబ్ధి పొందనున్నట్లు వెల్లడైంది. రాష్ట్ర అసెంబ్లీ వేదికగా సీఎం కే పళనిస్వామి అనౌన్స్ చేశారు. స్కీం వెంటనే అమల్లోకి రానున్నట�

    రైతు రుణాలు మాఫీ చేసిన తమిళనాడు ప్రభుత్వం

    February 5, 2021 / 03:13 PM IST

    Tamil Nadu అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజులే గడువు ఉన్న సమయంలో తమిళనాడు సీఎం కే పళనిస్వామి కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలోని రైతులకి తీపి కబురు చెప్పారు. సహకార బ్యాంకుల్లోని రూ.12,110 కోట్ల రైతు రుణాలు మాఫీ చేస్తున్నట్లు శుక్రవారం తమిళనాడు అసెంబ్లీ�

    కంపెనీ ఓనర్ పైత్యం..లేడిస్ టాయిలెట్‌లో సీసీటీవీ కెమెరా..

    February 1, 2021 / 05:20 PM IST

    Tamil Nadu Web Designing firm owner cctv camera women toilet  : తమిళనాడులోకి కన్యాకుమారి జిల్లాలో ఓ కంపెనీ ఓనర్ పైత్యం తలకెక్కి ఆఫీసులోని లేడీస్ టాయిలెట్స్ లో సీసీ కెమెరాలు పెట్టాడు. అది చూసిన ఓ మహిళ షాక్ అయ్యింది. వెంటనే నేరుగా పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఆఫీసులో జరిగిన విషయం చెప్�

    ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు బడ్జెట్ లో అధిక ప్రాధాన్యం!

    February 1, 2021 / 01:00 PM IST

    FM Nirmala Sitharaman : అందరూ ఊహించినట్టే జరిగింది. త్వరలో ఎన్నికలు జరగబోయే రాష్ట్రాలకు అధిక ప్రాధాన్యం కల్పించింది కేంద్రం. ఆయా రాష్ట్రాల్లో పాగా వేయాలన్నది అధికారంలో ఉన్న బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోంది. అందులో భాగంగా..2021-22 సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ�

    శశికళ వాహనంపై అన్నాడీఎంకే జెండా!

    January 31, 2021 / 02:42 PM IST

    Sasikala’s car : అన్నాడీఎంకే బహిషృత నేత శశికళ బెంగుళూరు విక్టోరియా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. కరోనా లక్షణాలు కనిపించడంతో విక్టోరియా ఆసుపత్రిలో చికిత్స అందించారు వైద్యులు. మరలా కరోనా పరీక్ష నిర్వహించగా..నెగటివ్ రావడంతో…ఆసుపత్రి నుంచి 2021, జ�

    శశికళ రీ ఎంట్రీ ఇస్తారా?

    January 31, 2021 / 01:20 PM IST

    Shashikala a political re-entry : అవినీతి, అక్రమాస్తుల కేసులో జైలుపాలై ఇటీవలే విడుదలైన తమిళనాడు దివంగత సీఎం జయలలిత స్నేహితురాలు, అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు శశికళ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇవాళ ఆసుపత్రి నుంచి ఆమె డిశ్చార్జి అయ్యారు. దీంతో తమిళనాడు

    నాలుగేళ్ల తర్వాత తమిళనాడుకు శశికళ

    January 31, 2021 / 01:04 PM IST

    Shashikala return to Tamil Nadu after four years : అన్నాడీఎంకే బహిష్కృత నేత, జయలలిత ఆప్తురాలు శశికళ నాలుగేళ్ల తర్వాత నేడు తమిళనాడు చేరుకోనున్నారు. అక్రమాస్తుల కేసులో నాలుగేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన శశికళ నాలుగు రోజుల క్రితం జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఆమెకు కరోన�

10TV Telugu News