Tamil Nadu

    Cyclone Nivar : చెన్నైలో భారీ వర్షాలు, రైళ్లు, విమానాలు బంద్

    November 26, 2020 / 06:32 AM IST

    Cyclone Nivar : నివార్‌ తుఫాన్‌ తీరం దాటింది. 2020, నవంబర్ 25వ తేదీ బుధవారం రాత్రి తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటినట్టు భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. పుదుచ్చేరిలోని కరైకల్‌ – చెన్నైకి 60 కిలోమీటర్ల దూరంలోని మామళ్లాపురం మధ్య తుపాను తీరం దాటింది. ర�

    Nivar Cyclone : వరద ప్రాంత ప్రజలకు ప్రకాష్ రాజ్ సాయం

    November 25, 2020 / 09:00 PM IST

    Nivar Cyclone – Prakashraj: నివార్ తుఫాన్ గండం ముంచుకొస్తోంది. అతి తీవ్ర తుఫాన్‌గా మారి తీరం వైపు అత్యంత వేగంగా దూసుకొస్తోంది. NDRF బృందాలనూ రంగంలోకి దింపి ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రజలకు తమవంతు సాయమందించడానికి ప్రకాష్

    Nivar Cyclone : నాలుగు రాష్ట్రాలపై ప్రభావం, ఆ రాష్ట్రంలో సెలవు దినం

    November 25, 2020 / 07:40 AM IST

    Nivar Cyclone : నివర్‌ తుఫాన్‌ దూసుకొస్తున్నది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం మంగళవారం తుఫాన్‌గా మారింది. ఇది 2020, నవంబర్ 25వ తేదీ బుధవారం ఉదయం వరకు తీవ్ర తుఫాన్‌గా మారనుంది. సాయంత్రం పుదుచ్చేరిలోని కరైకల్‌, చెన్నైకి 50 కిలోమీటర్ల దూరంలోని మామళ్ల�

    13ఏళ్ల బాలికపై Siతో సహా 8 మంది అత్యాచారం..వ్యభిచార ముఠాకు అమ్మేసిన బంధువులు

    November 24, 2020 / 03:10 PM IST

    Tamil nadu 13 year old girl raped by police officer : 13ఏళ్ల బాలిక. ఆడుకోవాల్సిన వయస్సులో జీవితంలో ఎన్నడూ ఊహించని దారుణ హింసలకు గురైంది. పట్టుమని 15 ఏళ్లుకూడా నిండని పసి వయస్సులో వెయ్యేళ్ల జీవితపు దారుణ హింసలను భరించింది. కన్నవాల్లే ఆమె లేత శరీరంపై వ్యాపారం చేశారు. పండంటి జీవ�

    తమిళనాడులో 42 ఏళ్ల క్రితం చోరీ అయిన విగ్రహాలు లండన్ లో లభ్యం

    November 22, 2020 / 12:13 PM IST

    Statues of stolen found in London : తమిళనాడులో 42 ఏళ్ల క్రితం చోరీ అయిన విగ్రహాలు లండన్ లో లభ్యం అయ్యాయి. నాగపట్నం జిల్లా అనంతమంగళం రాజగోపాలస్వామి ఆలయంలో 1978 లో దుండగులు మూడు విగ్రహాలను చోరీ చేశారు. 15 వ శతాబ్ధానికి చెందిన రాముడు, సీత, లక్ష్మణ, ఆంజనేయుడి విగ్రహాలను చోర�

    వచ్చే ఐదేళ్లు హార్డ్‌వర్క్ చేస్తే తమిళనాడులో బీజేపీ గెలుస్తుంది: అమిత్ షా

    November 22, 2020 / 11:31 AM IST

    AIADMK కో ఆర్డినేటర్ ఓ పన్నీర్‌సెల్వం, కో ఆర్డినేటర్ పళనిస్వామిలు బీజేపీతో పొత్తు గురించి ప్రకటించి 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇది జరిగిన కొద్ది గంటల్లోనే కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్ర పార్ట�

    దక్షిణాదిపై బీజేపీ ఫోకస్ : రజనీకాంత్ ను అమిత్ షా కలుస్తారా ?

    November 21, 2020 / 11:31 PM IST

    Amit Shah’s likely meeting with Rajinikanth : దక్షిణాదిలో బీజేపీ పాగా వేయాలని చూస్తోందా? అమిత్‌ షా తమిళనాడు పర్యటన ఆంతర్యం ఏంటి? డీఎంకేకు షాకిచ్చేందుకు అళగిరితో బీజేపీ చేతులు కలుపుతుందా? మరోవైపు బీజేపీతో పొత్తు కొనసాగుతుందని అన్నాడీఎంకే ప్రకటించింది. కేంద్ర హోంమంత

    BJPతో మళ్లీ పొత్తు.. 2021లో కలిసి పోటీ చేస్తాం: పన్నీర్ సెల్వం

    November 21, 2020 / 08:00 PM IST

    భారతీయ జనతా పార్టీ(BJP)తో అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట కజగం(AIADMK) పొత్తు కొనసాగుతుందని తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం స్పష్టం చేశారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు 2021లో జరగనుండగా.. కేంద్ర హోంమంత్రి, Bjp సీనియర్ నాయకుడు అమిత్ షా చెన్నై పర�

    రేప్ కేసు పెట్టిన యువతి షాక్ ఇచ్చిన కోర్టు…యువకుడికి రూ.15 లక్షలు పరిహారం ఇవ్వాలని తీర్పు

    November 21, 2020 / 02:19 PM IST

    Tamil Nadu chennai court : తప్పుడు కేసులు పెట్టి న్యాయ స్థానం విలువైన సమయాన్ని వృథా చేయటంకూడా నేరమే. అలాగే రేప్ జరిగిందని తప్పుడు కేసులు పెట్టటంకూడా నేరమే. ఇదిలా ఉండగా రేప్ మా అమ్మాయిని ఫలానా అబ్బాయి అత్యాచారం చేశాడని ఆరోపిస్తూ పెట్టినకేసు విషయంలో చెన్నై క

    స్మగ్లర్ల గుట్టురట్టు: రూ.10 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం

    November 21, 2020 / 01:48 PM IST

    Red sandalwood seized : తమిళనాడులో భారీగా ఎర్రచందనం పట్టుపడింది. కోట్ల రూపాయల విలువ చేసే ఎర్ర చందనాన్ని.. గుట్టుచప్పుడు కాకుండా దేశం దాటించేందుకు యత్నించిన స్మగ్లర్ల ప్రయత్నాలకు పోలీసులు బ్రేక్ వేశారు. తుత్తుకూడి ఓడరేవు ద్వారా విదేశాల్లో ఎర్రచందనం అక్ర

10TV Telugu News