-
Home » Tamilanadu Tragedy
Tamilanadu Tragedy
11 Covid Patients Death : తమిళనాడులో విషాదం.. ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగులు మృతి
May 5, 2021 / 09:09 AM IST
తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. చెంగల్ పట్టు ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక 11 మంది కరోనా రోగులు మృతిచెందారు. ఆక్సిజన్ కొరతతోనే కరోనా రోగులు చనిపోయారంటూ వారి తరపు బంధువుల ఆరోపిస్తున్నారు.