Home » tamrapatras
ఇండోర్ కి చెందిన ఓ లాయర్ 'సవిధాన్ సే దేశ్' అనే పుస్తకం రూపొందించారు. 57 కేజీల రాగి ప్లేట్లతో తయారు చేసిన ఈ పుస్తకం ప్రత్యేకతలు చాలా ఉన్నాయి.