తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజుల నుంచి ఆహారం తీసుకోకపోవడంతో అలేఖ్య రెడ్డి నీరసించిపోయారు. దీంతో ఆమెను ఆసుపత్రికి తరలించాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు. మరోవైపు అలేఖ్య ఆరోగ్యంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి
నందమూరి బాలకృష్ణ పెట్టిన ముహూర్తం ప్రకారమే తారకరత్న అంత్యక్రియలు జరుగుతాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. తారకరత్న భార్య, పిల్లల బాధ్యత తమదేనని బాలకృష్ణ మాటిచ్చారని ఆయన తెలిపారు. సోమవారం ఉదయం 9గంటల 03 నిమిషాలకు తారకరత్న పార్ధివదేహా
Taraka Ratna Number 9 : తెలుగు సినీ పరిశ్రమతో పాటు నందమూరి, నారా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. సినీ నటుడు నందమూరి తారకరత్న(40) కన్నుమూశారు. గుండెపోటుకు గురై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వ
తారకరత్న మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. తారకరత్న మృతితో టీడీపీ అధినేత నారా చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
సినీ నటుడు నందమూరి తారకరత్న (40) కన్నుమూశారు. బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నటుడు నందమూరి తారకరత్న కన్నుమూశారు. గుండెపోటుకు గురై బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న తారకరత్న కాసేపటి క్రితం మృతి చెందారు.
నందమూరి హీరో తారకరత్న ఇటీవల గుండెపోటు కారణంతో హాస్పిటల్ లో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. 22 రోజులుగా చికిత్స అందిస్తూ, వైద్యులు ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా తారకరత్న ఆరోగ్యంలో మాత్రం పురోగతి కనిపించడం లేదు. అయితే నేడు ఎంఆర్ఐ స్కాన్ నిర్వహిం
బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. ఇవాళ తారకరత్నకు స్కానింగ్ లతో పాటు మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. నిమ్హాన్స్ వైద్యుల సహకారం కొనసాగుతోంది.
టాలీవుడ్ నటుడు, టీడీపీ లీడర్ తారకరత్న ఇటీవల గుండెపోటు కారణంగా కుప్పకూలి పోయిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన్ను కుప్పం ఆసుపత్రి నుంచి మెరుగైన చికిత్స కోసం బెంగుళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. ఇక గతకొద్ది రోజులుగా వైద్యులు ఆయనకు
మెదడును స్కాన్ తీశారు. స్కాన్ కి సంబంధించిన రిపోర్టు రేపో మాపో రానుంది. ఆ రిపోర్టు ఆధారంగా అవసరమైతే తారకరత్నను విదేశాలకు తరలించి ట్రీట్ మెంట్ అందించాలని కుటంబసభ్యులు భావిస్తున్నారు.