-
Home » Tax Shares
Tax Shares
MP Vijayasai Reddy : వాటా ఎందుకివ్వరు? తిరుమల శ్రీవారిని కూడా వదల్లేదు.. కేంద్రంపై విజయసాయిరెడ్డి ఫైర్
August 2, 2022 / 07:10 PM IST
కేంద్ర ప్రభుత్వ వైఖరిపై రాజ్యసభలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్ అయ్యారు. సెస్, సర్ చార్జీల్లో రాష్ట్రానికి వాటా ఎందుకివ్వరు అంటూ కేంద్రాన్ని నిలదీశారు. కేంద్రం పన్నుల వాటాలో రాష్ట్రాలకు 41శాతం వాటా ఇవ్వడం లేదన్నారు. దీంతో ఏడేళ్లలో ఏపీ 46వే�