Home » TCS
BSNL offer 5G Plans : భారత్లో రెండు ప్రధాన టెలికాం ఆపరేటర్లు ఎయిర్టెల్ (Airtel), రిలయన్స్ జియో (Reliance Jio) 5G సర్వీసులను ప్రారంభించారు. ప్రభుత్వ టెలికం రంగ సంస్థ BSNL ఇప్పుడు స్వదేశీ టెక్నికల్ ఉపయోగించి 4Gని లాంచ్ చేసేందుకు రెడీ అవుతుంది.
ఇంటర్న్షిప్కు ఎంపికైనవారు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో, సమస్యల్ని గుర్తించి వాటి పరిష్కారాలు సూచించడం, ప్రోటోటైప్ రూపొందించడం, పరిశోధనా పత్రాలను ప్రచురించడం, రీసెర్చ్ ఎగ్జిక్యూషన్, సర్వేలు నిర్వహించి అవకాశాలు, సవాళ్లను గుర్తించడం లా�
ప్రముఖ ఇన్స్టిట్యూట్స్ నుంచి సైకాలజీ, సోషియాలజీ, ఎకనమిక్స్, మ్యాథమెటిక్స్, గేమ్ డిజైన్, ఆర్గనైజేషనల్ బిహేవియర్ లాంటి సబ్జెక్ట్స్లో మాస్టర్స్, పీహెచ్డీ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేయొచ్చు.
విదేశీ ప్రయాణం మరింత సులభతరం కానుంది. పాస్పోర్టు విధానం కూడా త్వరలో మారబోతోంది. పాత పాస్పోర్టుల స్థానంలో ఈ-పాస్ పోర్టులు రానున్నాయి.
ఐటీ రంగం అంటేనే అత్యధిక వేతనాలు గుర్తుకు వస్తాయి. ప్రముఖ ఐటీ కంపెనీల్లో పనిచేసే చిన్నపాటి ఉద్యోగికి లక్షల్లో నెలవారి వేతనం ఉంటుంది. అయితే ఐటీ కంపెనీలు సాధారణంగా తమ కంపెనీలో పనిచేసే సీఈఓల వేతనాలు బహిర్గతం చేయవు. కానీ ఇటీవల పలు కంపెనీలు సీఈవో
టీసీఎస్, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్, హెచ్సీఎల్ టెక్ వంటి టెక్నాలజీ కంపెనీలు "ఇంటి నుండి పని" విధానానికి స్వస్తి చెప్పి ఉద్యోగులకు హైబ్రిడ్ విధానంలో కార్యాలయం నుంచే పనిచేసే వెసులుబాటు
టెక్నాలజీ పెరిగి ప్రపంచం అరచేతిలో ఇమిడిపోయే సరికి ఎంత ఉపయోగం ఉంటోందో చెడు కూడా అలాగే ఉంటోంది. సోషల్ మీడియాలో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ ఒక ఐటీ ఉద్యోగి కటకటాల పాలయ్యాడు.
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సోమవారం ప్రారంభ ట్రేడ్లో 1,000 పాయింట్లకు పైగా క్షిణించింది. ఒమిక్రాన్ కేసుల పెరుగుదలతో పెట్టుబడి దారులు భయంతో అమ్మకాల బాటపట్ట
సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఆర్ధిక కారణాలతో తలెత్తిన కుటుంబ కలహాలు కారణంగా ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుటుంబం మొత్తం ఆత్మహత్యకు పాల్పడింది.
చదువు పూర్తై ఉద్యోగ వేటలో ఉన్న వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు పలు దిగ్గజ కంపెనీలు ముందుకొస్తున్నాయి. లక్ష మందిని నియమించుకునేందుకు దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్నాయి.