Home » TDP Leader Nagulu Meera
విశాఖ ఎంపీ కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారంపై, విశాఖలో వైసీపీ నేతల భూ దందాలపై సీబీఐ విచారణ జరిపించాలని టీడీపీ నేత బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు.