Home » TDP leader Paritala Sriram
ఒక వైసీపీ నాయకుని ఇంటి కోసం అమాయకుని గుడిసెను కూల్చివేస్తున్నారని టీడీపీ నేతల పరిటాల శ్రీరామ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని పోట్లమర్రి గ్రామంలో వైసీపీ నేతలు దారుణాలకు తెగబడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
గుడ్ మార్నింగ్ ధర్మవరం అంటూ హల్ చల్ చేసే కేతిరెడ్డి నీ లాగా సీఎం జగన్ ని కూడా గుడ్ మార్నింగ్ కార్యక్రమం చేయమని చెప్పు..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. సామాన్యుల నుంచి సినీ, రాజకీయ సెలబ్రిటీలు సైతం కరోనా బారిన పడుతున్నారు.