Home » tdp leader pattabhi
గన్నవరం ఘటనలో టీడీపీ నేత పట్టాభితో పాటు మిగిలిన వారికి బెయిల్ మంజూరు చేసింది ఎస్సీ, ఎస్టీ కోర్టు. కస్టడీ పిటిషన్ కొట్టేసిన న్యాయస్థానం రూ.25వేల పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది. 3 నెలల పాటు ప్రతి గురువారం పోలీస్ స్టేషన్ లో హాజరుకావాలని కోర్టు ఆదేశ�
మాజీమంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబు, నారాలోకేశ్ లపై నిప్పులు చెరిగారు. తీవ్ర విమర్శలు చేశారు. గన్నవరం గొడవలపై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను కొడాలి నాని తప్పుపట్టారు. టీడీపీ నేత పట్టాభి చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిప్పాలని చంద్రబాబు చూస్తు
టీడీపీ నేతలు నోటికొచ్చినట్లు తిడితే ఊరుకునేది లేదన్నారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. సంకల్ప సిద్ధికి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. చేతనైతే గన్నవరంలో పోటీ చేసి తనను ఓడించాలని టీడీపీ నేతలకు సవాల్ విసిరారు వల్లభనేని వంశీ. అంతేకాదు.. దమ్మ�
హైదరాబాద్ నుంచి మాల్దీవులకు వెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో..టీడీపీ నేత పట్టాభి స్పందించారు. ఓ వీడియో విడుదల చేశారు.
గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. గుంటూరు అర్బన్ పోలీసులు మరో మరో ఆరుగురిని అరెస్ట్ చేశారు. మీడియాలో వచ్చిన విజువల్స్
పట్టాభి అరెస్ట్