Home » tdp leaders
ఏపీలో మూడు రాజధానులకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ పోరాడుతోంది. అమరావతినే రాజధానిగా కొనసాగించాలని పట్టుబడుతోంది. ఈ విషయంలో వెనక్కు తగ్గేది లేదనేలా చంద్రబాబు వ్యాఖ్యలు ఉంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఈ అంశం చుట్టూనే ఏపీ రాజకీయాలు నడుస్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతోన్న తాజా రాజకీయ పరిణామాలపై టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాత్మకంగా ముందుకు పోతున్నారని అంటున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక టీడీపీకీ చెందిన అనేక మంది నాయకులు, కార్యకర్తలు కేసుల్లో ఇరుక్కున్నారు. పార్టీక�
ప్రకాశం జిల్లా అంటే ఒకప్పుడు టీడీపీకి కంచుకోటగా ఉండేది. 2019 ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ సునామీని సైతం తట్టుకొని ఇతర జిల్లాల కంటే చెప్పుకోదగ్గ స్థానాలను ఇక్కడ దక్కించుకుంది. జిల్లాలోని ఒక్క పశ్చిమ ప్రాంతంలో తప్ప మిగతా ప్రాంతాల్లో తన ఆధిపత్యం
అమరావతిలో కరకట్ట దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కీలక నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. జగన్ సీఎం
నలబై ఏళ్ల రాజకీయ జీవితంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అత్యంత క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో ఎన్నికలను చూసిన ఆయన.. ఇప్పుడు చూస్తున్న లోకల్ బాడీ ఎన్నికలు మాత్రం ప్రత్యేకమైనవి. ఎన్నడూ ఎదురు కాని అనుభవాలు ఈ స్థానిక సంస్థల ఎ�
ప్రాజెక్టు గేట్లు తెరిస్తే నీళ్లు దూకినట్టు.. వైసీపీ గేట్లు తెరవగానే టీడీపీ నుంచి వలసలు ఎగిసిపడుతున్నాయి. ప్రాజెక్టుల నీటిని క్యూసెక్కుల్లో లెక్కేస్తే.. ఇక్కడ పదుల సంఖ్యలో లెక్క
తెలుగుదేశం పార్టీ నేతలు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమ, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నల కారుపై దాడికి దిగిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న తురకా కిషోర్ స్టేషన్ బెయిల్పై విడుదలయ్యారు. గుంటూరు జిల్లా మాచర్లలో తురకా కిషోర్ కర్రతో కారు అద్దాలను ధ్వంసం �
పార్లమెంటు చేతిలో ఎప్పుడూ లేని విధంగా మతం ఆధారంగా చట్టం చేశారని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని బీజేపీ
శాసనమండలిలో వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను అడ్డుకుని పైచేయి సాధించామన్న సంతోషం ఇప్పుడు టీడీపీకి దూరమైపోయిందంటున్నారు. నిన్న మొన్నటి వరకూ పైచేయి తమదే అని భావించిన తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఒక్కసారిగా డీలా పడిపోయిందని అంటున్నారు.
దెబ్బకు దెబ్బ తీయడం రాజకీయాల్లో కామన్. కానీ దెబ్బ మీద దెబ్బ కొట్టడం.. కోలుకొనే లోపే మరో దెబ్బ వేయడం.. ఆ దెబ్బ నుంచి తేరుకొనే లోపే వెనుక నుంచి మరో దెబ్బ