Home » tdp leaders
క్రమశిక్షణకు మారుపేరుగా టీడీపీని చెప్పుకుంటారు ఆ పార్టీ నేతలు. టీడీపీ నేతలు, కార్యకర్తలు చాలా క్రమశిక్షణతో ఉంటారని పలుమార్లు చంద్రబాబే స్వయంగా చెప్పుకుని గర్వంగా ఫీల్
నేను రాజీనామా చేస్తా..టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని వల్లభనేని వంశీ కౌంటర్ ఎటాక్ ఇచ్చారు. పార్టీకి రాజీనామా చేసిన అనంతరం వల్లభనేని చేస్తున్న కామెంట్స్ రాజకీయ కాక పుట్టిస్తున్నాయి. దీనిపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలపై ఘాటు కౌంటర్ ఇ
ఏపీ రాజకీయాల్లో రాజధాని సెగలు కొనసాగుతున్నాయి. అమరావతి పేరుతో టీడీపీ ప్రభుత్వం దోచుకుందని వైసీపీ ఆరోపిస్తుంటే… రాజధానిపై జగన్ సర్కార్ అసత్య ప్రచారం చేస్తోందని తెలుగు తమ్ముళ్లు తిప్పికొడుతున్నారు. ఈ క్రమంలో 2019, నవంబర్ 06వ తేదీ బుధవారం �
భారత ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం జగన్ భేటీ కావడంపై టీడీపీ పలు ప్రశ్నలు, విమర్శలు సంధిస్తోంది. రాష్ట్రానికి రావాల్సిన నిధులు సహా పలు అంశాలపై చర్చించేందుకు జగన్..ఢిల్లీకి వెళ్లి..ప్రధాని..కేంద్ర మంత్రులను కలిసి చర్చించిన సంగతి తెలిసిందే. 2019, అక�
పల్నాడులో ఎలాంటి ఘోరాలు జరగడం లేదు..ఎవరినీ వేధించడం లేదు..బాబు నిజస్వరూపాన్ని ఎండగడుతాం..ప్రజల దృష్టిని మరల్చడానికి బాబు విష ప్రచారం చేస్తున్నారు…అని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. వైసీపీ, టీడీపీ పార్టీలు చలో ఆత్మకూరుకు పిలు
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ట్విటర్ వేదికగా టీడీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పచ్చదొంగలకు అమరావతి తప్ప మరేదీ పట్టదంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు.
రాజధాని అమరావతిపై మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యల్లో తప్పులేదని మంత్రి కొడాలి నాని అన్నారు. ఇవాళ సచివాలయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో రాజధాని పేరిట రియల్ఎస్టేట్ వ్యాపారం చేసి కోట్ల రూపాయలు దోచుకున్నారని.. తాము చేసిన అక్�
విశాఖపట్నం: విశాఖ మన్యంలోని సీలేరు ప్రాంతంలో ఏపీ మంత్రులను హెచ్చరిస్తూ మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. ఏపి మంత్రి అయ్యన్నపాత్రుడు, మాజీ మంత్రి కిడారి శ్రావణ్, పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, ఇతర గిరిజన టీడీపీ నేతలకు మావోయిస్టుల హెచ్�
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళిపై వరుసగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ(మే 4వ తేదీ) రాజమండ్రి పార్లమెంట్ పరిధిలోని నేతలతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళగిరిలోని హ్యాపీ రిసార్ట్స్లో సమీక్షలు నిర్వహిస�
తెలుగుదేశం శ్రేణులు, ‘ఫోని’ తుఫాను బాధితులకు అండగా నిలవాలని, ‘ఫోని’ తుఫాను ప్రభావిత ప్రాంతాలలో టీడీపీ నేతలు, కార్యకర్తలు సాహాయ చర్యలకు సిద్ధం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు సచివాలయంలో ఉన్న చంద్రబ