Home » tdp leaders
ఎన్నికలు పూర్తయ్యాయి..అయినా ప్రత్యర్థుల కుట్రలు మాత్రం ఎండ్ కాలేదు..కౌంటింగ్ పూర్తయ్యేదాక అందరూ అప్రమత్తంగా ఉండాలని టీడీపీ జాతీయ అధ్యక్షుడు, ఏపీ సీఎం చంద్రబాబు కార్యకర్తలు, నేతలకు సూచించారు. ఫలితాలు వెల్లడి అయ్యేదాక వైసీపీ, బీజేపీ కుట్రలు �
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు పది రోజులు మాత్రమే గడువు ఉందని, 8రోజులు విశ్రాంతి లేకుండా పనిచేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆ పార్టీ నేతలకు సూచించారు. సంస్థాగత బలమే తెలుగుదేశం పార్టీ బలమని, ఈ ఎన్నికల్లో సాంకేతికత టీడీపీకి కలిసి వస్తుందని చంద్ర�
ఏపీ సీఎం చంద్రబాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జిల్లా నేతలతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ దగ్గర పడుతుందని.. అందరూ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. విభజన హామీలు నెరవేర్చకుండా.. మోడీ తప్పుడు ఆరోపణలు చేసేందుకే రాష్ట్రానికి వచ్చారని �
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్షన్లో జగన్ అరాచకాలు సృష్టిస్తున్నాడని..ఏం చేసుకుంటారో చేసుకోనివ్వండి..10రోజులు మాత్రం కష్టపడండి..అంటూ సీఎం చంద్రబాబు నాయుడు తెలుగు తమ్ముళ్లకు ధైర్యం నూరిపోస్తున్నారు. ముగ్గురు IPS అధికారులను కేంద్ర ఎన్నికల
జగన్, కేసీఆర్, మోడీ కుట్రలు పెరిగిపోయాయని సీఎం చంద్రబాబు అన్నారు.
జగన్ దుర్మార్గాలకు మోడీ, కేసీఆర్ సహకరిస్తున్నారని సీఎం చంద్రబాబు విమర్శించారు.
ఏపీ సీఎం చంద్రబాబుకి కోపం వచ్చింది. పార్టీ అసమ్మతి నేతలపై ఆయన సీరియస్ అయ్యారు. అసమ్మతి పేరుతో జిల్లాల్లో సమావేశాలు పెట్టడంపై చంద్రబాబు తప్పుపట్టారు. అందరి
హైదరాబాద్: వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసు అనేక మలుపులు తిరుగుతోంది. ఈ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడు రాకేష్ రెడ్డికి టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయం బయటపడటం కలకలం రేపుతోంది. 2014, 19 ఎన్ని
అమరావతిలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కడప, రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గాల నేతలతో చంద్రబాబు సమావేశం నిర్వహించారు. రాజంపేట అసెంబ్లీ పరిధిలోని నేతలతో విడివిడిగా సమావేశమైన చంద్రబాబు.. నియోజకవర్గంలో పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించ�
ఆపరేషన్ ఆకర్ష్ : వైసీపీలోకి వలసల జోరు?