Home » tdp leaders
రాజధాని కోసం అమరావతి భూములు తీసుకోవడంలో టీడీపీ ఎమ్మెల్యేలు అవినీతి చూపించారంటూ వైసీపీ, తన ఆరోపణలకు తగిన ఆధారాలను సేకరిస్తోందని అంటున్నాయి పార్టీ వర్గాలు. ఈ క్రమంలోనే ఇన్సైడర్ ట్రేడింగ్కు తెరదీసి రైతుల నుంచి చౌకగా భూములన్నీ కాజేసిన టీ
అమరావతిలో రాజధాని పెట్టడం వీలుకాకపోతే తిరుపతిలో పెట్టాలంటూ ఆ ప్రాంత టీడీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి కంటే అనువైన ప్రాంతం ప్రపంచంలో మరెక్కడా లేదని వారు అభిప్రాయపడ్డారు. రాజధానుల కోసం మూడు ముక్కలాటలాటడం మాత్రం మానాలంటూ జగన్కు
గుంటూరు జిల్లా మంగళగిరి మండలం జిల్లాలోని నీరుకొండలో నాకు గానీ నా కుటుంబ సభ్యులకు గానీ ఎటువంటి భూములు లేవనీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పష్టంచేశారు. మాకు నీరుకొండలో భూములున్నాయనీ ప్రతిపక్ష నేతలు చేసే ఆరోపణల్లో వాస్తవం లేదని అన్నారు. �
తెలుగుదేశం పార్టీలో మూడు రాజధానుల విషయంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో విజయనగరం జిల్లాలో అడుగుపెట్టడం ఎందుకనే ఆలోచనలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉన్నారట. అలానే ప్రస్తుతం అమరావతి ప్రాంతంలో రైతులు 15 రోజులుగా రోడ్డెక�
ఏపీలో మూడు రాజధానుల అంశం ఒక పక్క మంటలు రేపుతున్నా.. అధికార పక్షమైన వైసీపీ నేతలు మాత్రం హ్యాపీగానే ఉన్నారంటున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు ప్రాంతాల వారీగా మాట్లాడుతున్నా.. వైసీపీలో మాత్రం ఒకటే మాట వినిపిస్తున్నారు. జగన్ నిర్ణయమే తమ నిర్ణయమ
విశాఖపట్నం టీడీపీలో గందరగోళం మొదలైంది. ఒక వర్గం ఎమ్మెల్యేలు రాజధాని ఏర్పాటు నిర్ణయానికి మద్దతుగా నిలుస్తుంటే.. కొందరు నాయకులు మాత్రం దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదంటున్నారు. విశాఖ అభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి కూడా రాజధాని ఏర్పాటుతో
మూడు రాజధానుల అంశం ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. దీనిపై పెద్ద రచ్చ జరుగుతోంది. త్రీ కేపిటల్ ఫార్ములాని కొందరు సమర్థిస్తే.. మరికొందరు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రాజధాని ప్రాంత రైతులు ఆందోళన బాట పట్టారు. 8 రోజులుగా నిరసన తెలుపుతున్నారు. రాజధ
తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించిన వారంతా ఇప్పుడు పార్టీ అధినేత చంద్రబాబునే తప్పు పడుతున్నారు. పార్టీ పరిస్థితికి మీరే కారణమంటూ చంద్రబాబు వైపు వేలెత్తి చూపిస్తున్నారు. మా అధినేత మారాలి, మారాలి అంటూ ఒకటే నస పెడుతున్నారట. ఇంతకీ ఏం మారాలం�
ప్రభుత్వంపైన పోరాడేందుకు ఏ చిన్న అవకాశం చిక్కినా ప్రతిపక్షాలు వదులుకోవు. కానీ, తూర్పుగోదావరి జిల్లాలో మాత్రం ప్రతిపక్ష తెలుగుదేశం తనకు అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకోవడంలో ఫెయిలైపోతున్నదని ప్రజలు అనుకుంటున్నారు. ప్రజా సమస్యల పరిష్కార
ఏపీ రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను టీడీపీ తప్పుబడుతోంది. ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్పై టీడీపీ నిరసన తెలిపింది. రివర్స్లో నడుస్తూ..చంద్రబాబు..ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రివర్స్ పాలనకు వ్యత�