Home » TDP MLC
Buddha Venkanna : ఏపీలో మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ హావా కొనసాగింది. మెజార్టీ స్థానాల్లో విజయదుందుభి మ్రోగించింది. ఫ్యాన్ గాలికి విపక్షాలు గల్లంతయ్యాయి. టీడీపీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. ఎన్నికల ఫలితాలపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచల�
MLC Dorababu car : ఏపీలో పంచాయతీ ఎన్నికలు టెన్షన్ టెన్షన్ పుట్టిస్తున్నాయి. నామినేషన్లు దాఖలు చేయడానికి 2021, జనవరి 31వ తేదీ ఆదివారం ఆఖరి రోజు కావడంతో..భారీగా నామినేషన్లు దాఖలు చేసేందుకు అభ్యర్థులు వచ్చారు. పలు ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. చిత్తూరు జిల్�
tdp mlc btech ravi arrested in chennai : టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవిని ఆదివారం కడప జిల్లా పోలీసులు చెన్నైలో అరెస్ట్ చేశారు. ఒక దళిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు కేసులో అతడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డిసెంబర్ 19న జరిగిన దళిత మహిళ హత్య కేసులో బాధిత కుటుంబానికి న్యాయం �
కేవలం 23 మంది శాసనసభ్యులతో ఏపీ అసెంబ్లీలో అధికార పక్షంపై పోరాటం చేయలేక రకరకాలుగా ఇబ్బందులు పడుతోంది ప్రతిపక్ష టీడీపీ. ఉన్న 23 మందిలో ముగ్గురు పార్టీకి దూరం అయ్యారు. అదే సందర్భంలో శాసన మండలిలో మాత్రం అధికార పార్టీకి చుక్కలు చూపిస్తున్నారు టీడ�
నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్సీ బీద రవిచంద్రకు.. సొంత గ్రామానికి చెందిన ప్రజలు ఊహించని షాక్ ఇచ్చారు. గ్రామస్తులు ఎవరూ ఆయనతో మాట్లాడొద్దని పంచాయతీ
టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేస్తూ..వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అవుతున్నారు. ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను ట్వీట్ల ద్వారా దుయ్యబడుతున్నారు. ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్పై పోస్టులు చేస్తూ రచ్చ రచ్చ చేసేస్తున్నారు నా�
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్కు మరోసారి భద్రతను తగ్గించింది ఏపీ ప్రభుత్వం. మొత్తం 8 నెలల్లో లోకేష్ భద్రతను కుదించడం ఇది రెండోసారి అని చెప్పవచ్చు. Y ప్లస్ కేటగిరీ నుంచి X కేటగిరీకి మార్చింది. ఏపీలో అధికార
టీడీపీకి చెందిన 32 మంది MLC సభ్యుల్లో…ముగ్గురు పోతే..29 మంది సభ్యులు ఒకే తాటిపైకి ఉన్నామని, పార్టీ అధ్యక్షులు బాబు ఆదేశాల మేరకు..ఐదు కోట్ల ప్రజల ఆలోచనలకు అనుగుణంగా తాము పని చేస్తామని టీడీపీ శాసనమండలి డిప్యూటీ లీడర్ శ్రీనివాస్ వెల్లడించారు. తనన
TDPకి దెబ్బల మీద దెబ్బలు తగులుతున్నాయి. పార్టీ నుంచి పలువురు చేజారిపోతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో పరిటాల అనుచరుడు పోతుల సురేష్, ఆయన సతీమణి ఎమ్మెల్సీ సునీత పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. టీడీపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా ర�
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంలో తెలుగుదేశం పార్టీ వ్యూహాలను పసిగట్టలేక చివరకు శాసనమండలిలో వైసీపీ వెనుకంజ వెయ్యక తప్పలేదు. అమరావతిపై సాగిన పోరులో చివరకు తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు వ్యూహాలు ఫలించాయి. తెలుగుదేశం పార్టీ వేసే ఎత�