TDP Postings

    సీఎం జగన్ పై సోషల్ మీడియాలో విషప్రచారం

    October 7, 2019 / 08:18 AM IST

    ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన కుటుంబంపై సోషల్‌ మీడియాలో తెలుగుదేశం పార్టీ వాళ్లు విషప్రచారం చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ ఎమ్మెల్యే జోగి రమేష్‌. తెలుగుదేశం వాళ్లు సమాజం తలదించుకునేలా పోస్టింగ్‌లు పెడుతున్నారంటూ ఏపీ డీజీప

10TV Telugu News