Home » TDP Strategy
కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 30 మంది అభ్యర్థులు ఉండగా.. రాజేంద్రప్రసాద్, లక్ష్మణరావు మధ్యనే పోటీ ఉండడం ఖాయం.
చంద్రబాబు తర్వాత తన వంతు తప్పదని లోకేశ్ దాదాపు ఇప్పటికే ఒక అభిప్రాయానికి వచ్చారు. అరెస్ట్ కావటానికి మానసికంగా సిద్ధమవటంతో పాటు అలాంటి పరిస్థితుల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై చంద్రబాబుతో విస్తృతంగా చర్చించినట్లు తెలుస్తోంది.