Home » TDP YSRCP Clashes
ఈ ఘర్షణలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చదలవాడ అరవింద్ బాబుపై దాడి చేశారు. చదలవాడ అరవింద్ బాబు కార్లు ధ్వంసం చేశారు వైసీపీ కార్యకర్తలు.
గ్రామంలో వైసీపీ నేతలు దౌర్జన్యాలకు దిగారని, పోలింగ్ సామాగ్రిని ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు.
రాళ్ల దాడిపై నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేరులో ఆగి నిరసన తెలిపారు. Nara Lokesh - Bhimavaram
కుప్పంలో ఘర్షణల పంచాయితీ మరో మలుపు తిరిగింది. కుప్పంలో ఘర్షణలపై పోలీసులు కేసులు నమోదు చేశారు. కుప్పంలో ఘర్షణల విషయంలో 33 మంది టీడీపీ నేతలపై, రామకుప్పం దాడి ఘటనలోనూ 26 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మూడు రోజుల వ్యవధిలో 59మంది టీడీప