Home » Teacher
Teacher dies of Covid in Punjab : పంజాబ్లో కరోనాతో టీచర్ మృతిచెందారు. లుథియానాలోని జాగ్రాన్ లో ఘాలిబ్ కాలన్ గ్రామంలోని సీనియర్ సెకండరీ స్కూల్ టీచర్ తేజేందర్ కౌర్ (40) కరోనాబారినపడి మరణించారు. దయానంద్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పటిల్ (DMCH)లో చికిత్స పొందుతూ మరణించినట�
An unforgettable tribute to the teacher : అక్షరాలు దిద్దించి విజ్ఞానాన్ని పంచిన గురువులకు విద్యార్థుల మదిలో ఎల్లప్పుడూ ఉన్నత స్థానమే ఉంటుంది. మాతృ భాష తెలుగును బోధించే ఉపాధ్యాయుల పట్ల ఎక్కువ ఆదరాభిమానాలు ఉంటాయి. అందుకే తెలుగు మాస్టారంటే విద్యార్థులకు అంత ఇష్టం. అల
AP teacher Idea ensure social distance by using sarees : కరోనా మహమ్మారి ఏమాత్రం తగ్గనంటోంది. తగ్గినట్లే తగ్గి మళ్లీ దాని విశ్వరూపాన్నిచూపిస్తోంది. దీంతో బడులు తెరవాలంటేనే టీచర్లు..విద్యార్దులు..వారి తల్లిదండ్రులు భయపడిపోతున్న పరిస్థితి నెలకొంది. కానీ చదువులు సాగాలి..కానీ ఒక
స్టూడెంట్ను 23ఏళ్ల క్రితం వేధింపులకు గురి చేసిన టీచర్ ను Arrest చేశారు. 37 సంవత్సరాల మహిళ.. ప్రస్తుతం లాయర్గా హాంకాంగ్ లో పేరు తెచ్చుకున్న మహిళ 2019లో ప్రైవేట్ ట్యూటర్ కు వ్యతిరేకంగా కంప్లైంట్ చేసింది. ఆమెకు 14ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు డార్జిలింగ్ లో ఆమ
Jagananna Vidya Kanuka : ఏపీ రాష్ట్రంలో మరో పథకం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. పలు సంక్షేమ పథకాలు ప్రకటిస్తూ..అమలు చేస్తున్న సీఎం జగన్.. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘జగనన్న విద్యా కానుక’ కార్యక్రమాన్ని 2020, అక్టోబర్ 08వ తేదీ
cm ys jagan review meeting: అన్ని హాస్టళ్లలో నాడు నేడు అమలు చేసి, వాటి పరిస్థితిని మార్చాలన్నది ప్రభుత్వ సంకల్పమని ఏపీ సీఎం జగన్ (AP CM Jagan) చెప్పారు. Nadu-Nedu లో భాగంగా అన్ని హాస్టళ్లలో నాణ్యమైన ఆహారం, పరిశుభ్రత శానిటేషన్, చక్కటి వాతావరణంతో పాటు, విద్యార్థులకు పుస్తక�
వివాహేతర సంబంధాలతో కుటుంబాలు పతనమవుతున్నాయని తెలిసీ ప్రజలు వాటి పట్లే ఆకర్షితులవటం బాధ కలిగిస్తోంది. కన్నతల్లే పడక సుఖం కోసం అల్లుడితో లైంగిక సంబంధం పెట్టుకోవటం చూసి తట్టుకోలేని కూతురు పోలీసులను ఆశ్రయించింది. బీహార్ లోని చాప్రా జిల్లాలో
మిస్సౌరీ ఆర్ట్ టీచర్ మిస్త్రీ బిర్డ్ తన స్టూడెంట్స్ లో ఒకరి తల్లికి కిడ్నీ అవసరం ఉందని తెలిసి ఆలోచన లేకుండా ఫోన్ చేసి తానిస్తానని చెప్పేశారు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సక్సెస్ అయింది. కానీ, ఇప్పుడు ఇద్దరికీ మరో కిడ్నీ కావాలంటూ వేరొక వ్యక్�
మాస్టారు పిల్లలకు చదువులు ఎక్కడ చెబుతారు? అంటే ఇదే పిచ్చి ప్రశ్న? బడిలో అంటారు. అంతగాకాకపోతే గుడిలో చెబుతారు.కానీ ఈ కరోనా కాలంలో మాత్రం ఓ మాస్టారు పిల్లలకు పాఠాలు ఎక్కడ చెబుతున్నాడో తెలుసా? ఓ చెట్టుమీద..! చెట్టుమీదకు పిల్లలందరినీ ఎక్కించాడు. �
సభ్యసమాజం తలదించుకునే దారుణం ఇది. కన్నబిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నతండ్రే