Home » Teacher
పశ్చిమ గోదావరి జిల్లాలో దారుణం జరిగింది. విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు 8వ తరగతి విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
అధికారులు వేధిస్తున్నారంటూ ఓ టీచర్ ఒంటిపై కిరోసిన పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని ప్రభుత్వ స్కూల్ లో పనిచేస్తున్న రాంబాయి ఆత్మహత్యకు యత్నించిది. ఆత్మహత్యకు యత్నించిన టీచర్ ను గమనించిన స్థానికు�
పిల్లలకు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన టీచర్లు నాగిని డ్యాన్స్ లతో రెచ్చిపోయారు. టీచర్లనే విచక్షణ మరిచిపోయారు. డాన్స్ లతో ఇష్టమొచ్చినట్లుగా ప్రవర్తించారు. రాజస్తాన్లోని జాలోరీ జిల్లాలో టీచర్ చేసిన నిర్వాకం ఆమెను ఉద్యోగానికి ఎసరు �
ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులకు ఆహారం పంపిణీ అంటూ ప్రభుత్వం పథకాలు అందిస్తుంటే పిల్లలకు అందేది శూన్యం. ఉత్తరప్రదేశ్లో మధ్యాహ్న ఆహార పథకం కింద రోటీలు పంచిబెట్టిన వైనంపై అధికారులు తీసుకున్న చర్యలు బేఖాతరు చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్
చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం వేణుగోపాలపురంలో టీచర్ టీచర్ అకృత్యాలకు పాల్పడుతున్నాడు. సంవత్సం కాలంనుంచి ఓ టీచర్ విద్యార్ధినులను లైంగికంగా వేధిస్తున్న పట్టించుకునే నాథుడే లేకుండా పోయాడు. అధికారులకు వివరించినా ఎటువంటి ఫలితం లేదు. దీంత�
ఉత్తరప్రదేశ్ లో ఓ ఉపాధ్యాయుడిపై విద్యార్థులు దాడికి పాల్పడ్డారు. బల్కారన్ పూర్ లోని ఆదర్శ్ జనతా ఇంటర్ కాలేజీ లో క్లాస్ రూమ్ లో పాఠాలు చెప్తున్న ఉపాధ్యాయుడిని బయటకు తీసుకొచ్చి కర్రలతో చావగొట్టారు. విద్యార్థుల బంధువులు కూడా ఉపాధ్యాయుడిని క�
విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు గాడి తప్పాడు. విచక్షణ మరిచి విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించాడు. అనంతపురం నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్న నారాయణ స్కూల్లో సైన్స్ టీచర్గా పని చేస్తున్న కార్తీక్ వాట్సప్ ద్వారా ఎనిమ�
విద్యా బుధ్ధులు నేర్పించి ప్రయోజకులను చేయాల్సిన ఉపాధ్యాయుడు కీచకుడిగా మారి బాలిక పాలిట యముడయ్యాడు. స్కూల్ నుంచి తిరిగి వెళుతున్న బాలికను తుపాకితో విచక్షణా రహితంగా కాల్చి చంపాడు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దేహత్ జిల్లాలోని ఓ ప్ర�
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి... వారిని భావి భారత పౌరులుగా తీర్చిదిద్దాల్సిన గురువులే వక్రమార్గం పడుతున్నారు. మద్యం మత్తులో ఓ టీచర్ విద్యార్థులను చితకబాదారు.
భార్య ఏదైనా చిన్నపాటి కోరిక కోరితే..చాలామంది భర్తలు అదో పెద్ద భారంగా భావిస్తారు. రాచి రంపాన పెడుతుందని యాగీ చేస్తారు. కానీ భార్యాభర్తల మధ్య అవగాహన..ఒకరిపై మరొకరికి ప్రేమ ఉంటే భార్య కోరిక భర్తకు..భర్త బాధ్యతలు భార్యకు ఏమాత్రం బరువనిపించదు. బాధ