Home » teachers association
పీఆర్సీపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా తమ పోరాటం కొనసాగుతుందని ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించగా, ఉద్యోగసంఘాల జేఏసీ సభ్యులు ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉపాధ్యాయ సంఘాలు యూ టర్న్ తీసుకోవడంపై జేఏసీ స్టీరింగ్ కమిటీ సభ్యుడు సూర్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో ప్రవేశ పెట్టనున్న నూతన విద్యా విధానంపై చర్చించేందుకు రేపు(జూన్ 17,2021) అన్ని ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం కానున్నట్లు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ప్రకటించారు.