Teak

    కలప స్మగ్లర్లపై పీడీయాక్ట్ : కేసీఆర్ ఆదేశాలు

    January 26, 2019 / 01:47 PM IST

    హైదరాబాద్ : రాష్ట్రంలో అడవులు కాపాడే విషయంలో ప్రభుత్వం అత్యంత కఠినంగా వ్యవహరిస్తుందని, కలప స్మగ్లర్లపై పి.డి. యాక్టు నమోదు చేసి శిక్షిస్తామని  సీఎం కేసీఆర్ హెచ్చరించారు. శనివారం ఆయన అటవీశాఖపై  ప్రగతి భవన్లో  పోలీస్, అటవీశాఖ అధికారుల�

10TV Telugu News