Home » Team India Home Games
వచ్చే ఐదేళ్లకుగాను స్వదేశంలో టీమిండియా ఆడే మ్యాచ్ల మీడియా హక్కులను పొందేందుకు సెప్టెంబర్ మొదటి వారంలో బీసీసీఐ వేలం నిర్వహించనుంది. ఈ వేలంలో పాల్గొనేందుకు పలు కంపెనీలు ఇప్పటికే రూ.15లక్షల విలువైన బిడ్ పత్రాలను కొనుగోలు చేశాయి.