Home » Team India
లండన్లోని ఓవల్ వేదికగా డబ్ల్యూటీసీ ఫైనల్(WTC Final 2023) మ్యాచ్ బుధవారం నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ కీలక మ్యాచ్కు ఒక్క రోజు మాత్రమే సమయం ఉండగా టీమ్ఇండియా(Team India) అభిమానులను ఇప్పుడు ఓ వార్త షాక్కు గురి చేస్తోంది.
క్రికెట్ ప్రేమికుల అందరి దృష్టి ఇప్పుడు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్(WTC Final 2023) మ్యాచ్ పైనే ఉంది. మరో రెండు రోజుల్లో మ్యాచ్ అనగా టీమ్ ఇండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
టెస్ట్ ఛాంపియన్ ఎవరు ?
ఆటల్లో గెలుపు, ఓటములు సహజం. చాలా వాటిని మరిచిపోతాం. అయితే.. కొన్ని విజయాలు ఎప్పటికి ఆటగాళ్ల, అభిమానుల మదిలో నిలిచిపోతుంటాయి. మరికొన్ని ఓటములు మాత్రం చేదు జ్ఞాపకాలుగా మిగిలిపోతుంటాయి.
ఐపీఎల్ ముగిసింది. ఇప్పుడు అందరి దృష్టి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్(WTC Final) పైనే ఉంది. లండన్లోని ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు భారత్(Team India), ఆస్ట్రేలియా(Australia) జట్ల మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ప్రతిష్టాత్మక ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్కు ముందు ఆస్ట్రేలియా జట్టును ఓ విషయం తీవ్రంగా కలవరపెడుతోంది. లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ మైదానంలో జూన్ 7 నుంచి 11 వరకు డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ భారత్, ఆస్ట్రేలియా �
క్రికెట్ అభిమానుల దృష్టి అంతా ఇప్పుడు ప్రతిష్టాత్మక టెస్టు చాంఫియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ మీదే ఉంది. లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 వరకు భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది.
ఐపీఎల్ ముగియడంతో ఇప్పడు అందరి దృష్టి డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్ పై పడింది. కాగా.. టీమ్ఇండియా కొత్త జెర్సీతో ఈ మ్యాచ్ ఆడనుంది. టీమ్ఇండియాకు కిట్ స్పాన్సర్గా వ్యవహరిస్తున్న అడిడాస్ సంస్థనే జెర్సీ స్పాన్సర్గా మారింది
అజింక్యా రహానే(AjinkyaRahane)కు టెస్టు స్పెషలిస్టు అన్న ముద్ర పడడంతో చాలా కాలంగా అతడికి టీమ్ఇండియా తరుపున వన్డేలు, టీ20ల్లో ఆడే అవకాశం రావడం లేదు. కేవలం టెస్టులకే పరిమితం అయ్యాడు. అనూహ్యంగా డబ్ల్యూటీసీ ఫైనల్ జట్టులో చోటు దక్కించుకున్
టీమిండియాతో అతడు త్వరలోనే లండన్కు వెళ్లనున్నాడు.