-
Home » TeamIndia Zimbabwe tour
TeamIndia Zimbabwe tour
IND vs ZIM ODIs: జింబాబ్వే టూర్లో వన్డే జట్టుకు సారథిగా ధావన్.. రోహిత్, కోహ్లీకి విశ్రాంతి..
July 30, 2022 / 09:19 PM IST
జింబాబ్వే జట్టుతో జరిగే మూడు వన్డేల సిరీస్కు భారత్ జట్టును బీసీసీఐ శనివారం ప్రకటించింది. వన్డే సిరీస్ కు జట్టు పగ్గాలను శిఖర్ ధావన్ కు అప్పగించారు. భారత్ జట్టు 2016 తర్వాత తొలిసారి జింబాబ్వేలో పర్యటించనుంది.