Home » teamindia
Rohit Sharma on WTC Final Preparation: ఐపీఎల్) 2023 సీజన్ ముగిసిన తరువాత డబ్య్లూటీసీ ఫైనల్ కు టీమిండియా సన్నద్దతపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టత నిచ్చే ప్రయత్నం చేశాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య నేడు మూడో టెస్టు ఇండోర్ వేదికగా ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే టీమిండియా ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్కు అర్హత సాధిస్తుంది. భారత జట్టు ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్లో ఫైనల్ కు అర్హత సాధ�
మార్చి 1 నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్టుకోసం ఇండోర్ స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు చెమటోడ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్టు చేసింది.
మహిళల టీ20 ప్రపంచ కప్ - 2023లో నేడు కీలక మ్యాచ్ జరగనుంది. భారత్ జట్టు సెమీస్లో ఆస్ట్రేలియాను ఢీకొట్టనుంది. సాయంత్రం 6.30 గంటలకు దక్షిణాఫ్రికాలోని కేప్టౌన్లో ఈ మ్యాచ్ జరుగుతుంది.
రెండో టెస్టులోనూ ఆసీస్ ఓడిపోయింది. ఆరు వికెట్ల తేడాతో రెండో టెస్టులో భారత్ జట్టు విజయం సాధించింది. అయితే, రెండో టెస్టుకు ముందు ఆసీస్ బ్యాట్స్మెన్ ఇండియా స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు రెండు ప్లాన్లు అమలు చేయాలని భావించారు. అనుకున్నట్లుగా ఆస
Border–Gavaskar Trophy: ఆస్ట్రేలియా బోర్డర్- గవాస్కర్ ట్రోఫిని దక్కించుని దాదాపు దశాబ్దకాలమయింది. 2014-15లో ఆసీస్ చివరిసారిగా ఈ ప్రతిష్టాత్మక టైటిల్ ను దక్కించుకుంది.
IND vs AUS Test Match: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఢిల్లీలో జరిగిన రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. నాలుగు వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా నిర్దేశించిన 115 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా చేధించింది. రెండో టెస్టు ప్లేయర్ ఆఫ్ ద అవార్డు జడేజాకు దక�
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్లో 25వేల పరుగులు చేసిన ఆరో క్రికెటర్గా గుర్తింపు పొందటంతోపాటు తక్కువ ఇన్నింగ్స్లో అత్యంత వేగంగా 25వేల పరుగులు చేసిన తొలి క్రికెటర్గా రికార్డు సాధించాడు.
మూడో రోజు 61/1 పరుగులతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ బ్యాటర్లకు జడేజా, అశ్విన్ చుక్కలు చూపించారు. వీరి స్పిన్ బౌలింగ్ దాటికి బ్యాట్స్ మెన్ ఎక్కువ సేపు క్రీజ్ లో నిలవలేక పోయారు.