Home » teamindia
సచిన్ సెంచరీలు చేసిన 49 మ్యాచ్ లకు గాను భారత్ జట్టు 33సార్లు విజయం సాధించింది. కోహ్లీ శతకాలు సాధించిన 40 సార్లు టీమిండియా విజయం సాధించింది.
రాహుల్ లక్నోలో ఇంగ్లాండ్ పై మ్యాచ్ లో స్టంప్స్ వెనుక అద్భుతమైన ప్రతిభ కనబర్చాడు. లెగ్ సైడ్ లో రెండు బౌండరీలు అడ్డుకున్నాడని అన్నారు.
వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు గతంలో కోహ్లీ వీడియోను షేర్ చేస్తున్నారు. ఆసియా కప్ 2023 సూపర్ 4 మ్యాచ్ లో కోహ్లీ
ఆసియా గేమ్స్ 2023లో భాగంగా క్రికెట్ విభాగంలో టీమిండియా బ్యాటర్ యశస్వీ జైస్వాల్ 49 బంతుల్లో 100 పరుగులు చేశాడు. దీంతో అతను టీ20 ఫార్మాట్ లో భారత్ జట్టు తరపున సరికొత్త రికార్డును సృష్టించాడు.
భారత్ క్రికెట్ జట్టు వన్డే ప్రపంచ కప్ చరిత్రలో రెండు సార్లు విజేతగా నిలిచింది. 1983లో కపిల్ దేవ్ సారథ్యంలో భారత్ జట్టు తొలిసారి వన్డే వరల్డ్ కప్ ను గెలుచుకుంది. 2011లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో రెండోసారి వరల్డ్ కప్ విజేతగా భారత్ జట్టు నిలిచింద
2011 సమయంలో సామాజిక మాధ్యమాల ప్రభావం తక్కువ. పేపర్లు, టీవీలే ఎక్కువగా ఉండేవి. దక్షిణాఫ్రికా జట్టుపై ఓటమి తరువాత మీడియా ..
మైదానంలో అయినా, బయట అయినా అభిమానులు విరాట్ కోహ్లీ ప్రతి కార్యకలాపాన్ని గమనిస్తూ ఉంటారు. అటువంటి పరిస్థితిలో పలు వీడియోలు, చిత్రాలు వైరల్ కావడం సర్వసాధారణం.
రెండు వన్డేలో ముగ్గురు ఆసీస్ బ్యాటర్లను పెవిలియన్ బాట పట్టించిన అశ్విన్ 41 పరుగులు ఇచ్చాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్లో ఆస్ట్రేలియా జట్టుపై అశ్విన్ 144 వికెట్లు తీశాడు.
ఇటువంటి పరిస్థితుల్లో ఆడటం చాలా కష్టం. ఫిజికల్గా కూడా సవాలుగా ఉంటుంది. కానీ, మేమందరం పూర్తి ఫిట్ నెస్తో ఉన్నాం. అదే మైదానంలో చూపించాం అంటూ రాహుల్ చెప్పారు.
ఆసియా కప్ 2023లో భాగంగా సూపర్-4లో ఈనెల 10న టీమిండియా పాకిస్థాన్ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ లో మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు టీమిండియా ప్లేయర్స్ నెట్స్లో శ్రమిస్తున్నారు. కొలంబోలో వర్షాల కారణంగా టీమిండియా ప్లేయర్స్ ప్రాక్టీస్ ఇండోర్ కే పరిమితమ�