Home » teamindia
మ్యాచ్ విజయం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడాడు. ఆ తరువాత విరాట్ కోహ్లీని అభినందిస్తూ ట్వీట్ చేశారు.
టీమిండియా అంటే బ్యాటింగే కాదు బౌలింగ్ కూడా అని నిరూపిస్తున్నారు. తమను ఎదుర్కోవాలంటే గట్స్ కావాలని ఆల్ రౌండ్ పర్ఫార్మెన్స్తో తేల్చి చెబుతున్నారు టీమిండియా ఆటగాళ్లు.
భారత కాలమానం ప్రకారం.. రాత్రి 8గంటల (బార్బడోస్ లో ఉదయం 10.30గంటలు) నుంచి మ్యాచ్ ప్రారంభం కావాల్సి ఉంది. స్థానిక వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం..
టీమిండియా ప్రపంచకప్ గెలిచి 13 ఏళ్లు అవుతుంది. 2011లో భారత్ చివరిసారి వన్డే వరల్డ్కప్ సాధించింది. గతేడాది వన్డే ప్రపంచకప్లో ఫైనల్స్కు చేరినా ఆస్ట్రేలియా చేతిలో ఓడి రన్నరప్గా నిలిచింది.
భారత్ జట్టు 4పాయింట్లతో దాదాపుగా సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది. ఈనెల 24న రాత్రి 8గంటలకు (భారత్ కాలమానం ప్రకారం) ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్ల మధ్య మ్యాచ్ జరగాల్సి ఉంది.
టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సూపర్ -8లో రోహిత్ శర్మ సారథ్యంలోని భారత్ జట్టు మూడు మ్యాచ్ లు ఆడనుంది.
క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న టీ20 ప్రపంచకప్ సమరానికి సమయం దగ్గర పడింది.
ఆనందకర క్షణాలు అందుకున్న కొన్ని గంటల్లోనే అశ్విన్ ఓ బాధాకరమైన అనుభవాన్ని ఎదుర్కొన్నాడు.
నా తల్లి ఆరోగ్యం విషమంగా ఉందని తెలిసిన రోజు రోహిత్, ద్రవిడ్ నా గదికి వచ్చారు. ఆలోచించడం మానేసి మీ కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లు అంటూ రోహిత్ సూచించగా..
ధర్మశాల వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్లో తొలి రోజు ముగిసింది.