Home » teamindia
ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు పెర్త్ వేదికగా ఈనెల 22న ప్రారంభం అవుతుంది.
నీ హెయిర్ స్టైల్ చూస్తుంటే అచ్చం అల్లు అర్జున్ లా ఉంది.. అక్కడ తెలుగు సూపర్ స్టార్.. ఇక్కడ నీవు అంటూ సూర్య అనడంతో..
షమీ ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లాలంటే సెలక్షన్ కమిటీ పెట్టే రెండు పరీక్షల్లో పాస్ కావాల్సి ఉంది. అవేమిటంటే..
ఈనెల 22 నుంచి పెర్త్ మైదానంలో జరిగే మొదటి టెస్టు కోసం భారత్ జట్టు ఆటగాళ్లు గురువారం ప్రాక్టీస్ చేశారు. ఈ సమయంలో టీమిండియా బ్యాటర్
మ్యాచ్ ఓటమి అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. తమ జట్టు ఓటమికి ప్రధాన కారణం ఏమిటో చెప్పాడు.
ఆస్ట్రేలియా వేదికగా జరిగే బోర్డర్ గావస్కర్ ట్రోపీలో తొలి టెస్ట్ నవంబర్ 22న జరగనుంది. అయితే, తొలి టెస్టు మ్యాచ్ కు కెప్టెన్ రోహిత్ శర్మ
రుతురాజ్ గైక్వాడ్ కు దక్షిణాఫ్రికాతో జరిగే టీ20 సిరీస్ లో చోటు దక్కకపోవడంపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ..
ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మూడో టెస్టులో టీమిండియా ఓటమి పాలైంది. తద్వారా మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను 0-3తో టీమిండియా వైట్ వాష్ అయింది.
న్యూజిలాండ్ జట్టుపై టీమిండియా మరోసారి ఘోర ఓటమిని చవిచూసింది. మూడో టెస్టులో 25 పరుగుల తేడాతో ఓడిపోయింది.
భారత్ జట్టు విజయం సాధించాలంటే 147 పరుగులు చేయాలి. అయితే, ఇక్కడ భారత్ అభిమానులు ఆందోళనకు గురిచేసే అంశం ఏమిటంటే..