Home » teamindia
పాకిస్థాన్ కు చెందిన ఓ టెలివిజన్ షోలో పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ లో ఆడటానికి భారత జట్టు ..
డర్బన్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో దక్షిణాఫ్రికా జట్టు 233 పరుగులు తేడాతో విజయం సాధించింది. దీంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో ..
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్ షిప్ (2023 -25) ఫైనల్ మ్యాచ్ వచ్చే ఏడాది జూన్ నెలలో ఇంగ్లాండ్ వేదికగా జరుగుతుంది. ఈ ఫైనల్ మ్యాచ్ లో తలపడాంటే పాయింట్ల పట్టికలో
ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో టీమిండియా ఓపెనింగ్ బ్యాటర్ యశస్వీ జైస్వాల్ సెంచరీ చేశాడు.
బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా జట్ల మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. పెర్త్ లోని ఆప్టస్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో ..
ఈ నెల 24, 25 తేదీల్లో ఐపీఎల్-2025 సీజన్ కు సంబంధించిన వేలం ప్రక్రియ జరగనుంది. సౌదీ అరేబియా రాజధాని జెడ్డా వేదికగా బీసీసీఐ ఈ వేలం ప్రక్రియ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.
ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్టు పెర్త్ వేదికగా ఈనెల 22న ప్రారంభం అవుతుంది.
నీ హెయిర్ స్టైల్ చూస్తుంటే అచ్చం అల్లు అర్జున్ లా ఉంది.. అక్కడ తెలుగు సూపర్ స్టార్.. ఇక్కడ నీవు అంటూ సూర్య అనడంతో..
షమీ ఆస్ట్రేలియా టూర్ కు వెళ్లాలంటే సెలక్షన్ కమిటీ పెట్టే రెండు పరీక్షల్లో పాస్ కావాల్సి ఉంది. అవేమిటంటే..
ఈనెల 22 నుంచి పెర్త్ మైదానంలో జరిగే మొదటి టెస్టు కోసం భారత్ జట్టు ఆటగాళ్లు గురువారం ప్రాక్టీస్ చేశారు. ఈ సమయంలో టీమిండియా బ్యాటర్