Home » teamindia
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఈనెల 19నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో టీమిండియా ఈ నెల 20న బంగ్లాదేశ్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడనుంది.
ఇంగ్లాండ్ పై మూడు మ్యాచ్ లలో విజయం సాధించి టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్నప్పటికీ టీమిండియా బ్యాటింగ్ విభాగంలో తడబాడు స్పష్టంగా కనిపిస్తోంది.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మంగళవారం రాత్రి మూడో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు 26 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ లో అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ తో టీమిండియా విజయంలో కీలక భూమిక పోషించాడు. ఈక్రమంలో 12యేళ్ల యువరాజ్ రికార్డును బద్దలు కొట్టాడు.
బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ వేదికగా ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు విజయం దిశగా పయణిస్తుంది..
సిడ్నీ టెస్టులో భారత జట్టులో కీలక మార్పు చోటు చేసుకున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ మ్యాచ్ లో చోటు దక్కలేదు. ఆయన స్థానంలో శుభమన్ గిల్ కు తుదిజట్టులో చోటు దక్కింది.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్బోర్న్ వేదికగా నాల్గో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో భారత్ జట్టుకు వరుస షాక్ లు తగిలాయి..
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్ బోర్న్ వేదికగా నాల్గో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో...
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా..! ఇటీవల రవిచంద్ర అశ్విన్ తరహాలోనే రోహిత్ నిర్ణయం తీసుకోబోతున్నారా.. ఆమేరకు ఆయనపై ఒత్తిడి పెరుగుతుందా..
మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేయగా.. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది.