Home » teamindia
బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య సిడ్నీ వేదికగా ఐదో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా జట్టు విజయం దిశగా పయణిస్తుంది..
సిడ్నీ టెస్టులో భారత జట్టులో కీలక మార్పు చోటు చేసుకున్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మకు ఈ మ్యాచ్ లో చోటు దక్కలేదు. ఆయన స్థానంలో శుభమన్ గిల్ కు తుదిజట్టులో చోటు దక్కింది.
ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్బోర్న్ వేదికగా నాల్గో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో భారత్ జట్టుకు వరుస షాక్ లు తగిలాయి..
బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య మెల్ బోర్న్ వేదికగా నాల్గో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో...
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడా..! ఇటీవల రవిచంద్ర అశ్విన్ తరహాలోనే రోహిత్ నిర్ణయం తీసుకోబోతున్నారా.. ఆమేరకు ఆయనపై ఒత్తిడి పెరుగుతుందా..
మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 445 పరుగులు చేయగా.. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది.
బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్టు డ్రా దిశగా పయనిస్తుంది. ఈ టెస్టులో తొలి ఇన్నింగ్స్ లో ..
బోర్డర్ -గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా - ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ శనివారం ఉదయం బ్రిస్బేన్ లోని గబ్బా వేదికగా ప్రారంభమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ
డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టు ఆగ్రస్థానంలోకి దూసుకొచ్చింది. భారత్ పై విజయం తరువాత ..
ఐసీసీ చైర్మన్ జైషా, బోర్డు సభ్యుల మధ్య గురువారం అనధికార సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ..