Home » teamindia
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా నాల్గో టెస్టు మ్యాచ్ మాంచెస్టర్లో జరుగుతున్న విషయం తెలిసిందే.
రిషబ్ పంత్ గాయంతో సింగిల్స్, డబుల్స్ తీయలేక పోయాడు. కనీసం బై రన్నర్ను ఇచ్చి ఉంటే బాగుండేదని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అయితే..
నాల్గో టెస్టులో భారత జట్టు ఓడిపోతే సిరీస్ ఇంగ్లాండ్ కైవసం అవుతుంది. సిరీస్ చేజారకుండా ఉండాలంటే భారత జట్టు మాంచెస్టర్ మ్యాచ్లో కచ్చితంగా విజయం సాధించాలి. అలా జరగాలంటే భారత తుది జట్టులో కీలక మార్పులు చేయాల్సిన అవసరం ..
మూడో టెస్టులో ఓటమి అనంతరం టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ మాట్లాడుతూ కీలక కామెంట్స్ చేశాడు. జట్టు ఓటమికి గల కారణాలను వెల్లడించాడు.
ఎడ్జ్బాస్టన్లో చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరుగుతుంది. తొలిరోజు ఆటలో టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. కీలక ప్లేయర్ గ్రౌండ్ వదిలి వెళ్లిపోయాడు.
మూడోరోజు (శుక్రవారం) ఆట ఆరంభంలోనే టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో ఇంగ్లాండ్ బౌలర్లను హడలెత్తించాడు.
తొలి టెస్టులో జట్టు కూర్పుసరిగా లేదని, అందుకే భారత్ జట్టు ఓడిపోయిందని పలువురు మాజీ క్రికెటర్లు విమర్శిస్తున్నారు.
టెస్టు క్రికెట్లో టీమిండియా చెత్త రికార్డును నమోదు చేసుకుంది. అంతకుముందు ఈ చెత్త రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది.
ఇంగ్లాండ్, భారత్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ శుక్రవారం లీడ్స్లోని హెడింగ్లీ క్రికెట్ గ్రౌండ్లో ప్రారంభమైంది.