Home » teamindia
భారత్ జట్టు విజయంపై పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ స్పందించారు. ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న టీమిండియా ..
టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ కుటుంబం ఇబ్బందుల్లో పడింది. ఆయన సోదరుడు వినోద్ సెహ్వాగ్ ..
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మార్చి 2న న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో రోహిత్ శర్మ ఆడే విషయంపై సందిగ్దత నెలకొంది. ప్రాక్టీస్ సెషన్ లోనూ రోహిత్ పాల్గొనలేదు..
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీలో హైఓల్టేజ్ మ్యాచ్ ఇవాళ జరగనుంది. దుబాయ్ వేదికగా పాకిస్థాన్ వర్సెస్ ఇండియా జట్లు అమితుమీకి సిద్ధమయ్యాయి
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇవాళ బంగ్లాదేశ్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడనుంది.
వన్డేల్లో ప్రపంచ కప్ తరువాత అత్యంత ఆసక్తి రేకెత్తించే, రసవత్తరంగా సాగే ఛాంపియన్స్ ట్రోఫీకి రంగం సిద్ధమైంది.
ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 ఈనెల 19నుంచి ప్రారంభం కానుంది. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో టీమిండియా ఈ నెల 20న బంగ్లాదేశ్ జట్టుతో తొలి మ్యాచ్ ఆడనుంది.
ఇంగ్లాండ్ పై మూడు మ్యాచ్ లలో విజయం సాధించి టీ20 సిరీస్ ను కైవసం చేసుకున్నప్పటికీ టీమిండియా బ్యాటింగ్ విభాగంలో తడబాడు స్పష్టంగా కనిపిస్తోంది.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మంగళవారం రాత్రి మూడో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు 26 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ లో అభిషేక్ శర్మ తుఫాన్ ఇన్నింగ్స్ తో టీమిండియా విజయంలో కీలక భూమిక పోషించాడు. ఈక్రమంలో 12యేళ్ల యువరాజ్ రికార్డును బద్దలు కొట్టాడు.