Home » teamindia
ఐపీఎల్ 2023 సీజన్లో రెహానే చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపును ఆడుతున్నారు. రెహానే మునుపెన్నడూ లేని విధంగా బ్యాట్తో అద్భుత ప్రతిభను కనబరుస్తున్నాడు. ప్రస్తుతం మంచి ఫామ్లో ఉన్నాడు.
టీమిండియా ఆడే మ్యాచ్లన్నీ శ్రీలంక, ఒమన్, యుఏఈ లేదా ఇంగ్లాండ్లోని మైదానాల్లో నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. అయితే, ఏ దేశంలో భారత్ జట్టు ఆసియా కప్లో ఆడుతుందనేది ఇప్పటి వరకు ఫైనల్ కాకపోయినప్పటికీ, ఎక్కువశాతం యూఏఈ మైదానాల్లో టీమిండియా మ్యాచ్ �
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, స్పిన్నర్ హర్భజన్ సింగ్ మధ్య విభేదాలు ఉన్నాయనే వార్త విస్తృతంగా ప్రచారంలో ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ వారిద్దరి మధ్య విబేధాల విషయంపై ప్రస్తావించారు.
మ్యాచ్ 18వ ఓవర్లో స్టోయినిస్ పదునైన బంతులతో హార్ధిక్ పాండ్యా పరుగులు రాబట్టేందుకు ఇబ్బంది పడ్డాడు. అదే ఓవర్లో నాలుగో బంతిని అంపైర్ నో బాల్గా ప్రకటించి ఫ్రీ హిట్ ఇచ్చాడు. ఫ్రీ హిట్ బంతికి హార్ధిక్ పాండ్యా కేవలం ఒక్క పరుగే రాబట్టగిలిగాడు.
ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి వన్డే మ్యాచ్ శుక్రవారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్ ను వీక్షించేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్టేడియంలోని బిగ్ స్క్రీన్ పై రజనీకాంత్ కనిపించినప్పుడల్లా ప్రేక్షక�
ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఇవాళ తొలి వన్డే వాంఖడే స్టేడియంలో జరిగింది. టీమిండియా కెప్టెన్ హార్దిక్ పాండ్యా టాస్ గెలిచి, తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. 188 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్ అయింది. అనంతరం, కేఎల్ �
IND vs AUS 1st ODI: ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డే మ్యాచ్ల సిరీస్లో భాగంగా శుక్రవారం తొలి వన్డే జరుగుతుంది. ముంబైలోని వాంఖడే స్టేడియంలో మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా టీమిండియా ఆటగాళ్లు మైదానంలో ప్రాక్టీస్ చేశారు.
వన్డే ఫార్మాట్లో ఈ ఏడాదిని టీమిండియా గొప్పగా ప్రారంభించింది. రెండు సిరీస్లలోనూ న్యూజిలాండ్, శ్రీలంకతో ఆడిన ఆరు మ్యాచ్లలో భారత్ విజయం సాధించింది. భారత్ బ్యాటింగ్ ఆర్డర్ బలంగా కనిపిస్తోంది.
Rohit Sharma on WTC Final Preparation: ఐపీఎల్) 2023 సీజన్ ముగిసిన తరువాత డబ్య్లూటీసీ ఫైనల్ కు టీమిండియా సన్నద్దతపై భారత కెప్టెన్ రోహిత్ శర్మ స్పష్టత నిచ్చే ప్రయత్నం చేశాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండోర్లోని హోల్కర్ క్రికెట్ స్టేడియంలో ఆస్ట్రేలియా, ఇండియా మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు.